ETV Bharat / state

పిడుగుపాటుకు నెల్లూరుజిల్లాలో ఏడుగురు మృతి - పిడుగుపాటుకు నెల్లూరు జిల్లాలో ఏడుగురు మృతి

ఆంధ్రప్రదేశ్​ నెల్లూరు జిల్లాలో వేర్వేరు చోట్ల పిడుగులు పడి ఏడుగురు మరణించారు. దగదర్తిలో పిడుగుపాటుకు ముగ్గురు గొర్రెల కాపరులు అక్కడికక్కడే మృతి చెందారు.

7-died-in-nelore-district-due-to-storm
పిడుగుపాటుకు నెల్లూరుజిల్లాలో ఏడుగురు మృతి
author img

By

Published : Apr 9, 2020, 8:10 PM IST

ఆంధ్రప్రదేశ్​ నెల్లూరు జిల్లాలో పలుచోట్ల పిడుగులు పడి ఏడుగురు మృతి చెందారు. దగదర్తిలో పిడుగుపడి ముగ్గురు గొర్రెల కాపరులు మరణించారు. నాయుడుపేట మండలం పూడేరులో ఒకరు, గొట్టిపోలు‌లో మరొకరు పిడుగుపాటుకు చనిపోయారు. పిడుగు పడి అ‌ల్లూరులో ఒకరు, బోగోలులో మరొకరు మృతి చెందారు.

ఆంధ్రప్రదేశ్​ నెల్లూరు జిల్లాలో పలుచోట్ల పిడుగులు పడి ఏడుగురు మృతి చెందారు. దగదర్తిలో పిడుగుపడి ముగ్గురు గొర్రెల కాపరులు మరణించారు. నాయుడుపేట మండలం పూడేరులో ఒకరు, గొట్టిపోలు‌లో మరొకరు పిడుగుపాటుకు చనిపోయారు. పిడుగు పడి అ‌ల్లూరులో ఒకరు, బోగోలులో మరొకరు మృతి చెందారు.

ఇవీ చూడండి: కరోనా ఉన్మాదం: దుకాణంలో సరకులను నాలుకతో..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.