ETV Bharat / state

రాష్ట్రంలో కొత్తగా 582 కరోనా కేసులు, 4 మరణాలు

author img

By

Published : Oct 26, 2020, 8:35 AM IST

Updated : Oct 26, 2020, 8:57 AM IST

582-corona-cases-recorded-in-telangana
రాష్ట్రంలో కొత్తగా 582 కరోనా కేసులు, 4 మరణాలు

08:31 October 26

రాష్ట్రంలో కొత్తగా 582 కరోనా కేసులు, 4 మరణాలు

రాష్ట్రంలో కొత్తగా 582 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు వైరస్​ బారినపడిన వారి సంఖ్య 2,31,834కు చేరింది. తాజాగా నలుగురు చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 1,311కి చేరింది. కరోనా నుంచి మరో 1,432 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్న మొత్తం బాధితుల సంఖ్య 2,11,912కి చేరింది.  

తెలంగాణలో 18,611 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసొలేషన్‌లో 15,582 మంది బాధితులు ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 174 కరోనా కేసులు నమోదు కాగా... రంగారెడ్డి జిల్లాలో 55, నల్గొండ జిల్లాలో 87 కేసులు వెలుగు చూశాయి.

ఇదీ చదవండిః కన్నుల పండువగా భద్రకాళి అమ్మవారికి తెప్పోత్సవం

08:31 October 26

రాష్ట్రంలో కొత్తగా 582 కరోనా కేసులు, 4 మరణాలు

రాష్ట్రంలో కొత్తగా 582 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు వైరస్​ బారినపడిన వారి సంఖ్య 2,31,834కు చేరింది. తాజాగా నలుగురు చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 1,311కి చేరింది. కరోనా నుంచి మరో 1,432 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్న మొత్తం బాధితుల సంఖ్య 2,11,912కి చేరింది.  

తెలంగాణలో 18,611 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసొలేషన్‌లో 15,582 మంది బాధితులు ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 174 కరోనా కేసులు నమోదు కాగా... రంగారెడ్డి జిల్లాలో 55, నల్గొండ జిల్లాలో 87 కేసులు వెలుగు చూశాయి.

ఇదీ చదవండిః కన్నుల పండువగా భద్రకాళి అమ్మవారికి తెప్పోత్సవం

Last Updated : Oct 26, 2020, 8:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.