ETV Bharat / state

ఏపీలో కొత్తగా 5,795 కరోనా కేసులు నమోదు

author img

By

Published : Oct 6, 2020, 10:30 PM IST

ఏపీలో కొత్తగా 5,795 కరోనా కేసులు నమోదు
ఏపీలో కొత్తగా 5,795 కరోనా కేసులు నమోదు

ఏపీలో తాజాగా 5,795 కొవిడ్​ కేసులు నమోదవ్వగా.. 33 మంది మరణించారు. మొత్తం 7,29,307 మంది వైరస్​ బారినపడ్డారు. ప్రస్తుతం 50,776 కరోనా యాక్టివ్‌ కేసులు ఉండగా.. కరోనా నుంచి 6,72,479 మంది కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 65,889 కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 5,795 కరోనా కేసులు, 33 మరణాలు నమోదు అయ్యాయి. మెుత్తం కరోనా బాధితుల సంఖ్య 7,29,307కి చేరింది. ఇప్పటివరకు 6,052 మంది వైరస్​కు బలయ్యారు.

ప్రస్తుతం 50,776 కరోనా యాక్టివ్‌ కేసులు ఉండగా.. కరోనా నుంచి 6,72,479 మంది కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 65,889 కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 62,16,240 మందికి వైరస్ నిర్ధరణ పరీక్షలు జరిగాయి.

ఇదీ చదవండి: కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చే ఏర్పాటు: ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.