ETV Bharat / state

ఏపీలో కొత్తగా 5,086 కరోనా కేసులు

author img

By

Published : Apr 15, 2021, 6:49 PM IST

ఏపీలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజా ఆ రాష్ట్రంలో 5,086 కరోనా కేసులొచ్చాయి.

corona cases
కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్​లో కరోనా ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతుంది. సెకండ్‌ వేవ్‌లో తొలిసారిగా 5 వేల కేసులు దాటాయి. కొత్తగా 5,086 కరోనా కేసులు నమోదవ్వగా 14 మంది వైరస్​కు బలయ్యారు. చిత్తూరు జిల్లాలో ఐదుగురు, అనంతపురం, కర్నూలు, విశాఖలో ఇద్దరు చొప్పున మృతి చెందగా.. గుంటూరు, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు.

కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న వారిలో.. మరో 1,745 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 31,710 కోవిడ్ యాక్టివ్ కేసులు ఆ రాష్ట్రంలో ఉన్నాయి. 24 గంటల్లో 35,741 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు తాజా బులెటిన్ లో వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్​లో కరోనా ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతుంది. సెకండ్‌ వేవ్‌లో తొలిసారిగా 5 వేల కేసులు దాటాయి. కొత్తగా 5,086 కరోనా కేసులు నమోదవ్వగా 14 మంది వైరస్​కు బలయ్యారు. చిత్తూరు జిల్లాలో ఐదుగురు, అనంతపురం, కర్నూలు, విశాఖలో ఇద్దరు చొప్పున మృతి చెందగా.. గుంటూరు, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు.

కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న వారిలో.. మరో 1,745 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 31,710 కోవిడ్ యాక్టివ్ కేసులు ఆ రాష్ట్రంలో ఉన్నాయి. 24 గంటల్లో 35,741 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు తాజా బులెటిన్ లో వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

corona cases
కరోనా కేసులు

ఇదీ చదవండి: టెన్త్, జూనియర్ ఇంటర్ పరీక్షల రద్దు యోచనలో ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.