ETV Bharat / state

రాష్ట్రంలో కొత్తగా 491 కరోనా కేసులు, 3 మరణాలు

author img

By

Published : Dec 15, 2020, 9:36 AM IST

తెలంగాణలో కొత్తగా 491 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,78,599 మంది కొవిడ్ బారిన పడ్డారు.

corona
రాష్ట్రంలో కొత్తగా 491 కరోనా కేసులు, 3 మరణాలు

రాష్ట్రంలో కొత్తగా 491 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి సోకి ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు 2,78,599 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇప్పటివరకు 1,499 మంది మరణించారు. కరోనా నుంచి మరో 596 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటివరకు 2,69,828 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 7,272 యాక్టివ్ కేసులుండగా.. 5,169 మంది బాధితులు హోం ఐసోలేషన్​లో ఉన్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో మరో 102 కరోనా కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో కొత్తగా 491 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి సోకి ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు 2,78,599 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇప్పటివరకు 1,499 మంది మరణించారు. కరోనా నుంచి మరో 596 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటివరకు 2,69,828 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 7,272 యాక్టివ్ కేసులుండగా.. 5,169 మంది బాధితులు హోం ఐసోలేషన్​లో ఉన్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో మరో 102 కరోనా కేసులు నమోదయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.