ETV Bharat / state

ఏపీలో కొత్తగా 47 కరోనా కేసులు.. ఒకరు మృతి

author img

By

Published : May 23, 2020, 1:05 PM IST

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందగా... మొత్తం 56 మంది మృతి చెందారు.

47-new-more-corona-possitive-cases-registerd-in-ap
ఏపీలో కొత్తగా 47 కరోనా కేసులు.. ఒకరు మృతి

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కొవిడ్ కేసులు సంఖ్య 2,561కు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందగా... మొత్తం 56 మంది మృతి చెందారు. కొత్తగా వివిధ ఆసుపత్రుల నుంచి 47 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 727 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం హెల్త్ బులెటిన్​లో పేర్కొంది.

47-new-more-corona-possitive-cases-registerd-in-ap
ఏపీలో కొత్తగా 47 కరోనా కేసులు.. ఒకరు మృతి

ఇదీ చదవండి: 'గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా మళ్లించండి'

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కొవిడ్ కేసులు సంఖ్య 2,561కు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందగా... మొత్తం 56 మంది మృతి చెందారు. కొత్తగా వివిధ ఆసుపత్రుల నుంచి 47 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 727 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం హెల్త్ బులెటిన్​లో పేర్కొంది.

47-new-more-corona-possitive-cases-registerd-in-ap
ఏపీలో కొత్తగా 47 కరోనా కేసులు.. ఒకరు మృతి

ఇదీ చదవండి: 'గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా మళ్లించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.