ETV Bharat / state

Ts Corona: రాష్ట్రంలో కొత్తగా 453 కరోనా కేసులు, 3 మరణాలు

author img

By

Published : Aug 12, 2021, 7:22 PM IST

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో తాజాగా మరో 453 కేసులు వెలుగుచూశాయి. వైరస్ బారిన పడి మరో ముగ్గురు బాధితులు చనిపోయారు.

corona
కరోనా

రాష్ట్రంలో గత 24గంటల్లో 89,675 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 453 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,51,288కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,836కి చేరింది.

కరోనాబారి నుంచి మరో 591 మంది కోలుకోగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,39,456కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 8,137 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 69 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో గత 24గంటల్లో 89,675 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 453 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,51,288కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,836కి చేరింది.

కరోనాబారి నుంచి మరో 591 మంది కోలుకోగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,39,456కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 8,137 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 69 కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి:

Sravanam Saare : ఔరా..! అల్లుడు తెచ్చిన శ్రావణం సారె అదుర్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.