ETV Bharat / state

ప్రధాన వార్తలు @ 3PM

.

author img

By

Published : May 2, 2020, 2:57 PM IST

Updated : May 2, 2020, 3:12 PM IST

3Pm Main news
ప్రధాన వార్తలు@3PM

రూ.50కే రైలు టికెట్..

> దేశంలో ఎక్కడికెళ్లినా రైలు టికెట్ 50 రూపాయలే. కంటైన్మెంట్ జోన్లలో కర్ఫ్యూ తరహా వాతావరణం. ఇప్పటికే మార్గదర్శకాలిచ్చాం. - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి

'కరోనా' సీజ్

కరోనా హడలెత్తిస్తున్నా.. కొందరు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. వనస్థలిపురంలోని జీవన్​సాయి ఆసుపత్రిదీ ఇదే తీరు. ఇవాళ హాస్పిటల్​ను అధికారులు సీజ్ చేశారు.

కేటీఆర్ సమీక్ష

> కేంద్రం లాక్​డౌన్​ పొడిగించిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ సమీక్ష. జీహెచ్​ఎంసీలో ఆంక్షల సడలింపుపై సమాలోచనలు.

ప్రమాణ స్వీకారం

> హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 14కు చేరింది.

ప్రభుత్వ వైఖరేంటి?

> కేంద్ర ప్రభుత్వం లాక్​డౌన్ గడవును పొడగించిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయాలు తీసుకుబోతున్నారు? సర్వత్రా ఉత్కంఠ!

అమ్మా.. నాన్నకేమైంది?

> నాన్నేమో లేవట్లేదు. అమ్మేమో ఏడుస్తోంది. జనాలందరూ మమ్మల్ని అదోలా చూస్తున్నారు. మా కన్నీరు అక్కడెవరికీ కనిపించడం లేదు. నారాయణగూడ బొగ్గులకుంట కూడలిలో చిన్నారుల కన్నీటి గాథ.

నడక యాతన

> ఓ వలస కార్మికుడు 16 రోజులుగా తన భార్య , చంటి బిడ్డతో నడకయాతన చేస్తున్నాడు. పొట్టకూటి కోసం ఊరుకాని ఊరొస్తే.. కడుపు మాడుతోంది. చేసేందుకు పని లేదు. తినేందుకు తిండి లేదు. ఆ ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికంటే...

ఏపీలో మరో 62

> ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా ఇవాళ 62 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,525కు చేరింది.

బోర్డర్​లో 'కరోనా' కలవరం

> దేశ భద్రతలో భాగంగా విధులు నిర్వర్తించే జవాన్లను కూడా కరోనా వదలడం లేదు. తాజాగా 68 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు వైరస్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

ఐపీఎల్ పక్కా

> దేశంలో లాక్​డౌన్ కొనసాగుతున్నా.. ఐపీఎల్ పక్కాగా జరుగుతోంట! ఎలా నిర్వహిస్తారు? ప్రేక్షకులు ఉంటారా? ఉండరా? అసలీవిషయం చెప్పిందెవరు?

రౌడీస్ కథేంటంటే

> హలో హలో మై రౌడీ బాయ్స్... అంటూ తన అభిమానులను ముద్దుగా పిలుస్తుంటాడు విజయ్ దేవరకొండ. రౌడీస్ అని పిలవడానికి గల కారణమేంటో చెప్పేశాడు ఈ అర్జున్ రెడ్డి.

'రౌడీ' పేరు వెనకున్న కథ చెప్పిన విజయ్ దేవరకొండ

రూ.50కే రైలు టికెట్..

> దేశంలో ఎక్కడికెళ్లినా రైలు టికెట్ 50 రూపాయలే. కంటైన్మెంట్ జోన్లలో కర్ఫ్యూ తరహా వాతావరణం. ఇప్పటికే మార్గదర్శకాలిచ్చాం. - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి

'కరోనా' సీజ్

కరోనా హడలెత్తిస్తున్నా.. కొందరు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. వనస్థలిపురంలోని జీవన్​సాయి ఆసుపత్రిదీ ఇదే తీరు. ఇవాళ హాస్పిటల్​ను అధికారులు సీజ్ చేశారు.

కేటీఆర్ సమీక్ష

> కేంద్రం లాక్​డౌన్​ పొడిగించిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ సమీక్ష. జీహెచ్​ఎంసీలో ఆంక్షల సడలింపుపై సమాలోచనలు.

ప్రమాణ స్వీకారం

> హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 14కు చేరింది.

ప్రభుత్వ వైఖరేంటి?

> కేంద్ర ప్రభుత్వం లాక్​డౌన్ గడవును పొడగించిన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయాలు తీసుకుబోతున్నారు? సర్వత్రా ఉత్కంఠ!

అమ్మా.. నాన్నకేమైంది?

> నాన్నేమో లేవట్లేదు. అమ్మేమో ఏడుస్తోంది. జనాలందరూ మమ్మల్ని అదోలా చూస్తున్నారు. మా కన్నీరు అక్కడెవరికీ కనిపించడం లేదు. నారాయణగూడ బొగ్గులకుంట కూడలిలో చిన్నారుల కన్నీటి గాథ.

నడక యాతన

> ఓ వలస కార్మికుడు 16 రోజులుగా తన భార్య , చంటి బిడ్డతో నడకయాతన చేస్తున్నాడు. పొట్టకూటి కోసం ఊరుకాని ఊరొస్తే.. కడుపు మాడుతోంది. చేసేందుకు పని లేదు. తినేందుకు తిండి లేదు. ఆ ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికంటే...

ఏపీలో మరో 62

> ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా ఇవాళ 62 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,525కు చేరింది.

బోర్డర్​లో 'కరోనా' కలవరం

> దేశ భద్రతలో భాగంగా విధులు నిర్వర్తించే జవాన్లను కూడా కరోనా వదలడం లేదు. తాజాగా 68 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు వైరస్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

ఐపీఎల్ పక్కా

> దేశంలో లాక్​డౌన్ కొనసాగుతున్నా.. ఐపీఎల్ పక్కాగా జరుగుతోంట! ఎలా నిర్వహిస్తారు? ప్రేక్షకులు ఉంటారా? ఉండరా? అసలీవిషయం చెప్పిందెవరు?

రౌడీస్ కథేంటంటే

> హలో హలో మై రౌడీ బాయ్స్... అంటూ తన అభిమానులను ముద్దుగా పిలుస్తుంటాడు విజయ్ దేవరకొండ. రౌడీస్ అని పిలవడానికి గల కారణమేంటో చెప్పేశాడు ఈ అర్జున్ రెడ్డి.

'రౌడీ' పేరు వెనకున్న కథ చెప్పిన విజయ్ దేవరకొండ

Last Updated : May 2, 2020, 3:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.