ETV Bharat / state

ఏపీలో కొత్తగా 298 కొవిడ్​ కేసులు - ap new corona cases

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొవిడ్ కేసులు భారీగా నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 7,184కి చేరింది.

298-new-more-corona-cases-conformed-in-andhrapradesh
ఏపీలో కొత్తగా 298 కొవిడ్​ కేసులు
author img

By

Published : Mar 14, 2021, 8:38 PM IST

ఏపీలో నేడు 298 కొవిడ్​ కేసులు నిర్ధరణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 45,664 కొవిడ్‌ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. మొత్తం కేసుల సంఖ్య 8,91,861కు చేరింది. వైరస్ బారిన పడి మరో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 7,184కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర బులెటిన్‌ విడుదల చేసింది.

రోజు వ్యవధిలో 164 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 88,32,77కు చేరింది. ప్రస్తుతం 1,400 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,45,34,762 శాంపిల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఏపీలో నేడు 298 కొవిడ్​ కేసులు నిర్ధరణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 45,664 కొవిడ్‌ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. మొత్తం కేసుల సంఖ్య 8,91,861కు చేరింది. వైరస్ బారిన పడి మరో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 7,184కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర బులెటిన్‌ విడుదల చేసింది.

రోజు వ్యవధిలో 164 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 88,32,77కు చేరింది. ప్రస్తుతం 1,400 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,45,34,762 శాంపిల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇదీ చదవండి: అనేక ప్రజాసమస్యలపై సభలో గళం విప్పుతాం: రఘునందన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.