ETV Bharat / state

నిరసనల దినం@ ఫిబ్రవరి 14

వాలంటైన్స్ డేను వ్యతిరేకిస్తూ హిందూ ధార్మిక సంస్థలు చేసిన ప్రకటనలు ప్రేమికులకు ఇబ్బందికరంగా మారాయి. ప్రశాంతంగా కలిసి సంబరాలు చేసుకుందామనుకుంటే నిరాశే ఎదురైంది. కనిపించిన ఓ జంటకు భజరంగ్ దళ్ సభ్యులు పెళ్లి చేశారు. వాలెంటైన్స్ డేని వ్యతిరేకిస్తూ భారీగా నిరసనలు తెలిపారు. పోలీసుల ముందు జాగ్రత్త చర్యలతో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఈరోజు ప్రశాంతంగా ముగిసింది.

author img

By

Published : Feb 14, 2019, 7:57 PM IST

ప్రేమికుల రోజుకు వ్యతిరేకంగా నిరసనలు

ప్రేమికుల రోజుకు వ్యతిరేకంగా నిరసనలు
ప్రేమికుల దినోత్సవం కాస్త ప్రేమ నిషేధ దినంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా వాలెంటైన్స్ డే అడ్డుకోవడానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. విదేశీ సంస్కృతికి దూరంగా ఉండాలని, ప్రేమజంటలు పార్కుల్లో కనిపిస్తే పెళ్లి చేస్తామని హెచ్చరించారు. ప్రేమికులు బయటకు రావడానికి భయపడ్డారు. హైదరాబాద్‌ పార్కులు నిర్మానుష్యంగా కనిపించాయి.
undefined
భజరంగ్ దళ్ కార్యకర్తలు అబిడ్స్ జీపీవో కూడలిలో వాలెంటైన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ రోజు పబ్‌లు, కాఫీ డేలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించొద్దని హెచ్చరించారు.
మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో భజరంగ్ దళ్, ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు వాలెంటైన్ దిష్టిబొమ్మ తగలబెట్టేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో వాలెంటైన్స్ డేకు వ్యతిరేకంగా ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఆదిలాబాద్‌లో ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. పాశ్చాత్య సినిమా పోస్టర్లు చింపివేశారు.

ప్రేమికుల రోజుకు వ్యతిరేకంగా నిరసనలు
ప్రేమికుల దినోత్సవం కాస్త ప్రేమ నిషేధ దినంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా వాలెంటైన్స్ డే అడ్డుకోవడానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. విదేశీ సంస్కృతికి దూరంగా ఉండాలని, ప్రేమజంటలు పార్కుల్లో కనిపిస్తే పెళ్లి చేస్తామని హెచ్చరించారు. ప్రేమికులు బయటకు రావడానికి భయపడ్డారు. హైదరాబాద్‌ పార్కులు నిర్మానుష్యంగా కనిపించాయి.
undefined
భజరంగ్ దళ్ కార్యకర్తలు అబిడ్స్ జీపీవో కూడలిలో వాలెంటైన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ రోజు పబ్‌లు, కాఫీ డేలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించొద్దని హెచ్చరించారు.
మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో భజరంగ్ దళ్, ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు వాలెంటైన్ దిష్టిబొమ్మ తగలబెట్టేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో వాలెంటైన్స్ డేకు వ్యతిరేకంగా ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఆదిలాబాద్‌లో ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. పాశ్చాత్య సినిమా పోస్టర్లు చింపివేశారు.
Intro:tg_mbnr_06_14_gadwal_chennakesava_brahmosavalu_pkg_c6
పూర్వం రాజుల కాలం నిర్మించిన ప్రాచీన దేవాలయం శ్రీ చెన్నకేశవస్వామి కి రాజుల కాలం నాటి నుండి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు జరిగేవి అప్పటినుండి ఇప్పటివరకు చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ఇక్కడి ప్రాంతంవారు జరుపుకుంటారు. రాజులు నిర్మించుకున్న మట్టి కోట ఈ కోటాలో చెన్నకేశవస్వామికి స్వామి కి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుకుంటారు .
vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని గద్వాల కోట రాజులు నిర్మించారు. కోటలోని రాజులు శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి కొలిచేవారు. రాజుల కాలం నాటి నుండి ఇప్పటి వరకు శ్రీ భూలక్ష్మి చెన్నకేశవస్వామికి బ్రహ్మోత్సవాలు ఘనంగా ఈ ప్రాంతంలో నిర్వహించుకుంటారు ఈనెల 17 నుండి 22 వరకు ఈ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాలను మంత్రాలయం మఠం ప్రతినిధులు నిర్వహిస్తారు ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అయితే ఈ ఏడాది ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథులుగా గద్వాల సంస్థానం దిశలు ఈ బ్రహ్మోత్సవాలకు హాజరు కానున్నట్లు ఆలయ పండితులు తెలిపారు ఈ నెల 17న ఆలయంలో అంకురార్పణ ఇతర ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న నిర్వహిస్తామన్నారు. 18 ఉదయం మఠం పీఠాధిపతులు ఆధ్వర్యంలో స్వామివారికి విశిష్ట పంచ అభిషేకం నిర్వహిస్తారు సాయంత్రం కల్యాణోత్సవం తర్వాత ఉత్సవం నిర్వహిస్తారు 19 రాత్రి మహా రథోత్సవం ఉంటుం దని స్వామివారి ఊరేగింపు స్తారు ఈ రథోత్సవ కార్యక్రమానికి కర్ణాటక మహారాష్ట్ర గుల్బర్గా తదితర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని ఆలయ పండితులు తెలిపారు. ఈ ఏడాది ప్రత్యేకంగా 50 లక్షలతో రామాలయ నిర్మాణం ఉంటుందని ఆలయ పండితులు తెలిపారు వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కనే ఉన్న పురాతన రామాలయాన్ని మంత్రాలయం మటన్ ప్రతినిధులు ఈ రామాలయాన్ని 40 లక్షలు ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు 10 లక్షలతో దాతల సహాయంతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు ఈనెల 18వ తేదీన సీతారామ కళ్యాణం విగ్రహంతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేస్తున్నట్లు ఆలయ పండితులు తెలిపారు ఈ బ్రహ్మోత్సవాలు ఏడు రోజుల పాటు ఘనంగా జరుగుతాయి ఇక్కడ చెన్నకేశవ స్వామి ని దర్శించేందుకు కర్ణాటక మహారాష్ట్ర గుల్బర్గా ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ బ్రహ్మోత్సవాలు ఖాదర్ అవుతారని ఆలయ ప్రతినిధులు తెలిపారు.
bytes



4.


Body:babanna


Conclusion:gadwal
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.