రెండు రోజుల పాటు జరిగిన శాసనసభ ప్రత్యేక సమావేశాలు ముగిశాయి. ఈ సభలో కొత్త పురపాలక చట్టానికి ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. అనంతరం శనివారం రోజు రాత్రి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ శాసనసభ, శాసనమండలిని ప్రోరోగ్ చేస్తూ ఉత్వర్వులు జారీ చేశారు.
ఇదీ చూడండి:వానరదండుపై యుద్ధానికి దిగిన గ్రామం...!