ETV Bharat / state

ప్రజాసేవకే అంకితం

ముఖ్యమంత్రి కేసీఆర్ తమపై నమ్మకంతో కేటాయించిన మంత్రి పదవులను ప్రజాసేవకు ఉపయోగించుకుంటామని కొప్పుల ఈశ్వర్, నిరంజన్​రెడ్డి తెలిపారు.

author img

By

Published : Feb 19, 2019, 10:14 AM IST

ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి

మంత్రి పదవిని ప్రజాసేవకు ఉపయోగించుకుంటానని ధర్మపురి శాసనసభ్యులు కొప్పుల ఈశ్వర్ తెలిపారు. పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ ముఖ్యమంత్రి గౌరవాన్ని కాపాడుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి తనపై నమ్మకంతో ఇచ్చిన పదవిని సైనికునిగా పని చేసి నిరూపించుకుంటానని వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్​రెడ్డి తెలిపారు. గతంలో ప్లానింగ్ కమిటీ ఉపాధ్యక్షునిగా పనిచేసిన అనుభవం ఇప్పుడు అప్పగించిన మంత్రి పదవికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

మంత్రి పదవి కేటాయింపుపై కొప్పుల ఈశ్వర్, నిరంజన్​ రెడ్డి

undefined

మంత్రి పదవిని ప్రజాసేవకు ఉపయోగించుకుంటానని ధర్మపురి శాసనసభ్యులు కొప్పుల ఈశ్వర్ తెలిపారు. పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ ముఖ్యమంత్రి గౌరవాన్ని కాపాడుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి తనపై నమ్మకంతో ఇచ్చిన పదవిని సైనికునిగా పని చేసి నిరూపించుకుంటానని వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్​రెడ్డి తెలిపారు. గతంలో ప్లానింగ్ కమిటీ ఉపాధ్యక్షునిగా పనిచేసిన అనుభవం ఇప్పుడు అప్పగించిన మంత్రి పదవికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

మంత్రి పదవి కేటాయింపుపై కొప్పుల ఈశ్వర్, నిరంజన్​ రెడ్డి

undefined
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.