ETV Bharat / state

ఇంటర్ బోర్డు నిర్వాకంపై హెచ్చార్సీలో ఫిర్యాదు

ఇంటర్మీడియట్ ఫలితాల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు, నాయకులు బోర్డు ముందు ఆందోళనలు చేస్తున్నారు.  మూల్యాంకనంలో అవకతవకలపై తాజాగా మానవ హక్కుల కమిషన్​లో ఫిర్యాదు దాఖలైంది.

author img

By

Published : Apr 23, 2019, 5:53 PM IST

Updated : Apr 23, 2019, 6:27 PM IST

హెచ్చార్సీలో ఫిర్యాదు

ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించారు. మొదటి సంవత్సరంలో టాపర్​గా నిలిచిన విద్యార్థి రెండో సంవత్సరంలో ఒక సబ్జెక్ట్​లో ఫెయిల్ కావడం అధికారుల నిర్లక్ష్యమేనని ఆరోపించారు. మూల్యాంకనంలో అవకతవకలతో 16 మంది విద్యార్థులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని... విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బోర్డు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా కమిషన్​ ఆదేశాలివ్వాలని ఫిర్యాదులో కోరారు.

ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించారు. మొదటి సంవత్సరంలో టాపర్​గా నిలిచిన విద్యార్థి రెండో సంవత్సరంలో ఒక సబ్జెక్ట్​లో ఫెయిల్ కావడం అధికారుల నిర్లక్ష్యమేనని ఆరోపించారు. మూల్యాంకనంలో అవకతవకలతో 16 మంది విద్యార్థులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని... విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బోర్డు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా కమిషన్​ ఆదేశాలివ్వాలని ఫిర్యాదులో కోరారు.

హెచ్చార్సీలో ఫిర్యాదు

ఇవీ చూడండి: విద్యార్థులెవరూ ఆందోళన చెందొద్దు: మంత్రి జగదీష్​ రెడ్డి

Intro:Body:Conclusion:
Last Updated : Apr 23, 2019, 6:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.