జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. రిజర్వేషన్ల ఖరారులో అన్యాయం జరిగిందంటూ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. బీసీ జనాభా లెక్కించిన తర్వాతే రిజర్వేషన్లు ఖరారు చేయాలని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: 18 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్