ETV Bharat / state

ప్రజల గొంతుకను అసెంబ్లీలో వినిపిస్తా: భట్టి

కాంగ్రెస్​ పార్టీలో తానొక సామాన్య కార్యకర్తనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అత్యంత బలమైన రాజకీయ పార్టీకి సంబంధించిన శక్తిగా వేసే ప్రతి అడుగు ఆచితూచి వేస్తానని తెలిపారు.

author img

By

Published : Feb 2, 2019, 2:55 PM IST

BATTI

విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్​ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్నానని భట్టి విక్రమార్క తెలిపారు. సీఎల్పీ నేతగా ఎన్నికైన సందర్భంగా ఓబీసీ సెల్​ ఛైర్మన్​ చిత్తరంజన్​దాస్​, బీసీ నేతలు భట్టిని ఘనంగా సన్మానించారు. అనేక సార్లు గడ్డు పరిస్థితులను ఎదుర్కొని హస్తం పార్టీ బలపడిందని, ప్రజల గొంతుకను సీఎల్పీ నేతగా అసెంబ్లీలో వినిపిస్తానని విక్రమార్క పేర్కొన్నారు.

CLP
undefined

విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్​ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్నానని భట్టి విక్రమార్క తెలిపారు. సీఎల్పీ నేతగా ఎన్నికైన సందర్భంగా ఓబీసీ సెల్​ ఛైర్మన్​ చిత్తరంజన్​దాస్​, బీసీ నేతలు భట్టిని ఘనంగా సన్మానించారు. అనేక సార్లు గడ్డు పరిస్థితులను ఎదుర్కొని హస్తం పార్టీ బలపడిందని, ప్రజల గొంతుకను సీఎల్పీ నేతగా అసెంబ్లీలో వినిపిస్తానని విక్రమార్క పేర్కొన్నారు.

CLP
undefined
Intro:TG_KMM_01_02_PRAMANA SWIKARAM_AV__g9 ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో నూతనంగా ఎంపికైన పంచాయితీ పాలకులు ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించారు అన్ని మండలాల్లో సర్పంచులు వార్డు సభ్యుల చేత మండల అధికారులు ప్రమాణం చేయించారు అనంతరం గ్రామాల్లో సర్పంచులు పదవీ బాధ్యతలు స్వీకరించారు ఏన్కూరు జూలూరుపాడు వైరా కొనిజర్ల కారేపల్లి మండలంలో ప్రమాణ స్వీకారం జనసందోహం మధ్య ఘనంగా జరిగాయి ఏనుకూరు లో సర్పంచ్ గా ఎన్నికైన చిర్రా రుక్మిణి వెంకన్న దంపతులతో పాటు అభిమానులు మొక్కులు తీర్చుకునేందుకు ఏనుకూరు నుంచి భద్రాచలం వరకు పాదయాత్రగా వెళ్లారు


Body:wyra


Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.