ETV Bharat / state

పిడుగుపడి గాయపడిన వారిని పరామర్శించిన జడ్పీ ఛైర్మన్ - పిడుగు పడి గాయపడిన వారిని పరామర్శించిన జడ్పీ ఛైర్మన్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భీల్యా తండా సమీపంలోని చేనులో పిడుగు పడిన ఘటనలో ఒక రైతు మరణించగా మరో 11 మంది గాయపడ్డారు. వారిని జడ్పీ ఛైర్మన్​ కనకయ్య పరామర్శించి.. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

zp chairman kanakayya visited thunderstorm victims
పిడుగు పడి గాయపడిన వారిని పరామర్శించిన జడ్పీ ఛైర్మన్
author img

By

Published : Sep 11, 2020, 10:43 PM IST

ఇవాళ ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని భీల్యాతండా సమీప చేనులో పిడుగు పడింది. ఈ ఘటనలో ఒక రైతు మరణించగా.. మరో 11 మంది అన్నదాతలు అస్వస్థతకు గురయ్యారు.

వారందరూ ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వీరిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్​ కనకయ్య పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని.. ఘటన జరిగిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.

ఇవాళ ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని భీల్యాతండా సమీప చేనులో పిడుగు పడింది. ఈ ఘటనలో ఒక రైతు మరణించగా.. మరో 11 మంది అన్నదాతలు అస్వస్థతకు గురయ్యారు.

వారందరూ ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వీరిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్​ కనకయ్య పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని.. ఘటన జరిగిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చదవండి: నూతన రెవెన్యూ చట్టం ఆరంభం మాత్రమే: కేసీఆర్‌

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.