ETV Bharat / state

భద్రాచలంలో ఆర్టీసీ కార్మికుల నిరసన ర్యాలీ - tsrtc employes strike in bhadrachalam

భద్రాచలంలో ఆర్టీసీ కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు. డిపోలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. చాలాసేపు పోలీసులకు, కార్మికులకు వాగ్వాదం జరిగింది.

భద్రాచలంలో ఆర్టీసీ కార్మికుల నిరసన ర్యాలీ
author img

By

Published : Oct 10, 2019, 5:42 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజూ కొనసాగింది. బ్రిడ్జి సెంటర్​ నుంచి ఆర్టీసీ బస్టాండ్​ వరకు చేపట్టిన ర్యాలీలో... తెదేపా, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నాయి. డిపోలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. డిపో ముందు కార్మికులు ధర్నా నిర్వహించగా... పోలీసులు అభ్యంతరం తెలిపారు. చాలాసేపు వాగ్వాదం జరిగిన అనంతరం... దీక్షను బ్రిడ్జి సెంటర్​కు మార్చారు.

భద్రాచలంలో ఆర్టీసీ కార్మికుల నిరసన ర్యాలీ

ఇదీ చూడండి: 30 రోజుల ప్రణాళిక విజయవంతం: కేసీఆర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజూ కొనసాగింది. బ్రిడ్జి సెంటర్​ నుంచి ఆర్టీసీ బస్టాండ్​ వరకు చేపట్టిన ర్యాలీలో... తెదేపా, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నాయి. డిపోలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. డిపో ముందు కార్మికులు ధర్నా నిర్వహించగా... పోలీసులు అభ్యంతరం తెలిపారు. చాలాసేపు వాగ్వాదం జరిగిన అనంతరం... దీక్షను బ్రిడ్జి సెంటర్​కు మార్చారు.

భద్రాచలంలో ఆర్టీసీ కార్మికుల నిరసన ర్యాలీ

ఇదీ చూడండి: 30 రోజుల ప్రణాళిక విజయవంతం: కేసీఆర్

Intro:ఆర్టీసీ


Body:ర్యాలీ


Conclusion:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆరవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బందితోపాటు తెదేపా సిపిఐ సిపిఎం న్యూడెమోక్రసీ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు బ్రిడ్జి సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి ఆర్టీసీ డిపోలో కు వెళ్లేందుకు ప్రయత్నించారు దీంతో పోలీసులు ఆర్టిసి సిబ్బందిని వివిధ పార్టీల నాయకులను అడ్డుకున్నారు అడ్డుకోవడంతో కార్మికులు డిపో ముందు రహదారిపై ధర్నా నిర్వహించారు దీంతో పోలీసులకు కార్మికులకు మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది ఆర్టీసీ సిబ్బంది మేము ఆర్టీసీ డిపో ఎదురుగానే దీక్ష చేసుకుంటామని అడగగా పోలీసులు అంగీకరించలేదు ఈ విషయంలో చాలాసేపు వాగ్వాదం జరిగిన అనంతరం ఆర్టీసీ సిబ్బంది బ్రిడ్జి సెంటర్ వద్ద రహదారి పక్కన దీక్ష నిర్వహిస్తున్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.