ETV Bharat / state

ట్రాన్స్​కో ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులకు క్రీడా పోటీలు - TS TRANSCO CONDUCTS TOURNAMENTS FOR ELECTRICITY EMPLOYEES

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీఎస్​ ట్రాన్స్​కో ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు మూడు రోజులపాటు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు హాజరయ్యారు.

సుమారు 300 మంది క్రీడాకారుల హాజరు
సుమారు 300 మంది క్రీడాకారుల హాజరు
author img

By

Published : Mar 14, 2020, 1:34 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని విద్యుత్ కార్యాలయంలో తెలంగాణ ట్రాన్స్​కో ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి విద్యుత్ ఉద్యోగులు పాల్గొననున్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు వాలీబాల్ చెస్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు సుమారు 300 మంది ఉద్యోగ క్రీడాకారులు భద్రాచలం తరలివచ్చారు. మూడు రోజులపాటు ఈ పోటీలను నిర్వహించనున్నారు. అనంతరం గెలుపొందిన వారికి ఆలిండియా ఆటల్లో అవకాశం ఇవ్వాలన్నారు. విద్యుత్ ఉద్యోగులకు మానసిక ఉల్లాసం కలిగించేందుకే ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్లు భద్రాచలం డీఈ ప్రతాప రెడ్డి తెలిపారు.

సుమారు 300 మంది క్రీడాకారుల హాజరు

ఇవీ చూడండి : సామాజిక బాధ్యత.. చదువులమ్మకు చేయూత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని విద్యుత్ కార్యాలయంలో తెలంగాణ ట్రాన్స్​కో ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి విద్యుత్ ఉద్యోగులు పాల్గొననున్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు వాలీబాల్ చెస్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు సుమారు 300 మంది ఉద్యోగ క్రీడాకారులు భద్రాచలం తరలివచ్చారు. మూడు రోజులపాటు ఈ పోటీలను నిర్వహించనున్నారు. అనంతరం గెలుపొందిన వారికి ఆలిండియా ఆటల్లో అవకాశం ఇవ్వాలన్నారు. విద్యుత్ ఉద్యోగులకు మానసిక ఉల్లాసం కలిగించేందుకే ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్లు భద్రాచలం డీఈ ప్రతాప రెడ్డి తెలిపారు.

సుమారు 300 మంది క్రీడాకారుల హాజరు

ఇవీ చూడండి : సామాజిక బాధ్యత.. చదువులమ్మకు చేయూత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.