ETV Bharat / state

జీవో నెం.3 అమలు చేయాలని గిరిజన నేతల సమావేశం - Tribal Leaders Demands For G.O No.3 For Implementation

జీవో నెంబర్​ 3 అమలు చేయాలని ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో గిరిజన నాయకులు సమావేశం నిర్వహించారు.

Tribal Leaders Demands For G.O No.3 For Implementation
జీవో నెం.3 అమలు చేయాలని గిరిజన నేతల సమావేశం
author img

By

Published : May 6, 2020, 11:43 PM IST

గిరిజనుల కోసం రూపొందించిన 3 నెంబర్​ జీవో అమలు చేయాలని గిరిజన నాయకులు డిమాండ్​ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ మేరకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈసం నరసింహా రావు, లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రేమ్​చంద్​ నాయక్​, గిరిజనులు పాల్గొన్నారు. 3 నెంబర్​ జీవోను అమలు చేసేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.

గిరిజనుల కోసం రూపొందించిన 3 నెంబర్​ జీవో అమలు చేయాలని గిరిజన నాయకులు డిమాండ్​ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ మేరకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈసం నరసింహా రావు, లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రేమ్​చంద్​ నాయక్​, గిరిజనులు పాల్గొన్నారు. 3 నెంబర్​ జీవోను అమలు చేసేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.

ఇవీ చూడండి: అన్ని చర్యలు తీసుకుంటున్నాం: మంత్రి శ్రీనివాస్​ గౌడ్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.