భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన నవీన్(38) కొవిడ్ బారిన పడి మరణించాడు. మృతుడి కుమారుడు.. పీపీఈ కిట్ ధరించి తండ్రికి అంత్యక్రియలు నిర్వహించాడు. కడసారి తండ్రి స్పర్శ కరువైన చిన్నారి పరిస్థితి.. స్థానికులను కలచివేసింది. ఈ కార్యక్రమం.. పురపాలక ఛైర్మన్ వెంకటేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగింది.
ఇదీ చదవండి: దేశంలో మరో 3.48లక్షల కరోనా కేసులు