ETV Bharat / state

జులై 2 నుంచి ఇల్లందులో బొగ్గు గనుల కార్మికుల సమ్మె - జులై 2 నుంచి ఇల్లందులో బొగ్గు గనుల కార్మికుల సమ్మె

బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ జులై 2,3,4 తేదీల్లో జరిగే 72 గంటల సమ్మెలో కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని సింగరేణి వర్క్​ షాప్​ ఎదుట సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఫిట్​ సమావేశం నిర్వహించారు.

SINGARENI JAC_PIT MEETING at illandu
జులై 2 నుంచి ఇల్లందులో బొగ్గు గనుల కార్మికుల సమ్మె
author img

By

Published : Jun 29, 2020, 6:59 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని సింగరేణి వర్క్​ షాప్​ ఎదుట సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఫిట్​ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు సారయ్య, ఐఎఫ్​టీయూ జాతీయ నాయుకులు సాధినేని వెంకటేశ్వర్లు, ఐఎన్టీయూసీ నాయకులు, సీఐటీయూ నేతలు తదితరులు పాల్గొన్నారు.

జాతీయ సంపదను పరిరక్షించాల్సిన కేంద్రప్రభుత్వం... కరోనా వంక చూపిస్తూ బొగ్గుగనుల ప్రైవేటీకరణకు ప్రయత్నించడాన్ని నిరసిస్తూ జులై 2,3,4 తేదీల్లో జరిగే 72 గంటల సమ్మెలో కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని సింగరేణి వర్క్​ షాప్​ ఎదుట సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఫిట్​ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు సారయ్య, ఐఎఫ్​టీయూ జాతీయ నాయుకులు సాధినేని వెంకటేశ్వర్లు, ఐఎన్టీయూసీ నాయకులు, సీఐటీయూ నేతలు తదితరులు పాల్గొన్నారు.

జాతీయ సంపదను పరిరక్షించాల్సిన కేంద్రప్రభుత్వం... కరోనా వంక చూపిస్తూ బొగ్గుగనుల ప్రైవేటీకరణకు ప్రయత్నించడాన్ని నిరసిస్తూ జులై 2,3,4 తేదీల్లో జరిగే 72 గంటల సమ్మెలో కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఇదీ చదవండి: హైదరాబాద్​లో మరోసారి లాక్​డౌన్​..!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.