ETV Bharat / state

భద్రాద్రి కొత్తగూడెంలో ప్రశాంతంగా పోలింగ్​

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే పోలింగ్​ కేంద్రాలకు భారీసంఖ్యలో ఓటర్లు తరలివస్తున్నారు.

author img

By

Published : May 10, 2019, 1:18 PM IST

polling-bhadradrikottagudem

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా రెండో విడత పోలింగ్​ ప్రశాంతంగా జరుగుతోంది. పినపాక, మణుగూరు, కరక గూడెం మండలాల్లో పోలింగ్​ సందడి నెలకొంది. ఎండల వల్ల ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్​ కేంద్రాల వద్ద బారులు తీరారు. మణుగూరులో 30 వేల మంది, కరకగూడెంలో 11వేల మంది, పినపాకలో 23 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

భద్రాద్రి కొత్తగూడెంలో ప్రశాంతంగా పోలింగ్​

ఇదీ చదవండి: భద్రాద్రి ఆలయంలో 'దొంగ'

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా రెండో విడత పోలింగ్​ ప్రశాంతంగా జరుగుతోంది. పినపాక, మణుగూరు, కరక గూడెం మండలాల్లో పోలింగ్​ సందడి నెలకొంది. ఎండల వల్ల ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్​ కేంద్రాల వద్ద బారులు తీరారు. మణుగూరులో 30 వేల మంది, కరకగూడెంలో 11వేల మంది, పినపాకలో 23 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

భద్రాద్రి కొత్తగూడెంలో ప్రశాంతంగా పోలింగ్​

ఇదీ చదవండి: భద్రాద్రి ఆలయంలో 'దొంగ'

Intro:ప్రశాంతంగా జరుగుతున్న రెండో విడత ఎన్నికల పోలింగ్


Body:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పైనపాక నియోజకవర్గం
రెండో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది.పినపాక, కరక గూడెం, మణుగూరు మండలం శుక్రవారం జరుగుతున్న ఉప ఎన్నికల పోలింగ్ లో హోటల్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉదయం నుంచి ఓటు వేస్తున్నారు. ఎండల వల్ల ఓటర్లు ఉదయం నుంచే పొలిహ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేస్తున్నారు. మనుగురులో 30 వేల మంది , కరక గూడెం 11 వేల మంది, పినపాక లో 23 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు


Conclusion:పొలం సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.