ETV Bharat / state

అంటువ్యాధులపై అవగాహన కల్పిస్తున్న అధికారులు

author img

By

Published : May 17, 2020, 5:27 PM IST

అంటు వ్యాధులపై ప్రజలకు అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంతో పాటు పలు గ్రామాల్లో అధికారులు పర్యటించి ప్రజలకు పారిశుద్ధ్య నిర్వహణ గురించి వివరించారు.

political leaders and officers participated in awareness programs
అంటువ్యాధులపై అవగాహన కల్పిస్తున్న అధికారులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో ప్రజలకు అంటువ్యాధులపై ప్రజాప్రతినిధులు, అధికారులు అవగాహన కల్పించారు. పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, కమిషనర్ శ్రీనివాసరెడ్డి పర్యటించారు. నీటి తొట్టెల్లో ఉన్న అడుగు నీటిని ఇంటి యజమానులతో శుభ్రం చేయించారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంపై అవగాహన కల్పిస్తూ... ప్రజలకు కరపత్రాలు పంచారు. ప్రతి ఆదివారం 10 గంటల 10 నిమిషాలకు కార్యక్రమం ఉద్దేశాన్ని స్థానికులకు వివరించారు.

political leaders and officers participated in awareness programs
అంటువ్యాధులపై అవగాహన కల్పిస్తున్న అధికారులు
political leaders and officers participated in awareness programs
అంటువ్యాధులపై అవగాహన కల్పిస్తున్న అధికారులు

ఇదీ చదవండి: శంషాబాద్​ వైపు వెళ్లిన చిరుత.. కొనసాగుతున్న వేట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో ప్రజలకు అంటువ్యాధులపై ప్రజాప్రతినిధులు, అధికారులు అవగాహన కల్పించారు. పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, కమిషనర్ శ్రీనివాసరెడ్డి పర్యటించారు. నీటి తొట్టెల్లో ఉన్న అడుగు నీటిని ఇంటి యజమానులతో శుభ్రం చేయించారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంపై అవగాహన కల్పిస్తూ... ప్రజలకు కరపత్రాలు పంచారు. ప్రతి ఆదివారం 10 గంటల 10 నిమిషాలకు కార్యక్రమం ఉద్దేశాన్ని స్థానికులకు వివరించారు.

political leaders and officers participated in awareness programs
అంటువ్యాధులపై అవగాహన కల్పిస్తున్న అధికారులు
political leaders and officers participated in awareness programs
అంటువ్యాధులపై అవగాహన కల్పిస్తున్న అధికారులు

ఇదీ చదవండి: శంషాబాద్​ వైపు వెళ్లిన చిరుత.. కొనసాగుతున్న వేట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.