ETV Bharat / state

వీహెచ్​ను అడ్డుకున్న పోలీసులు.. రోడ్డుపై బైఠాయింపు - kothagudem latest news today

దుమ్ముగూడెం ప్రాజెక్టు వద్ద జల దీక్ష చేపట్టేందుకు వెళ్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావును కొత్తగూడెంలోని సింగరేణి విశ్రాంతి గృహం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడే రోడ్డుపై బైఠాయించి వర్షంలో నిరసన తెలిపారు.

Police blocking the VH hanumantha rao at kothagudem
వీహెచ్​ను అడ్డుకున్న పోలీసులు.. రోడ్డుపై బైఠాయింపు
author img

By

Published : Jun 13, 2020, 6:17 AM IST

దుమ్ముగూడెం ప్రాజెక్టు వద్ద ఆందోళన చేపట్టేందుకు వెళ్తున్న వి.హనుమంత రావును కొత్తగూడెం పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరికి నిరసనగా హనుమంతరావు రోడ్డుపై బైఠాయించి ఆవేదన వ్యక్తం చేశారు.

వర్షం కురుస్తుండగా ఆ జల్లులోనే తన నిరసనను వ్యక్తం చేస్తూ రోడ్డుపై కూర్చున్నారు. తెరాస ప్రభుత్వం పోలీసులను ప్రలోభపెట్టి వారిని ఉపయోగించి తమ పబ్బం గడుపుకుందని హనుమంతరావు ఆరోపించారు. జల దీక్షకు అనుమతి లేకపోవడం వల్ల కాంగ్రెస్ నాయకులను పలుచోట్ల పోలీసులు ఆపుతున్నారు.

దుమ్ముగూడెం ప్రాజెక్టు వద్ద ఆందోళన చేపట్టేందుకు వెళ్తున్న వి.హనుమంత రావును కొత్తగూడెం పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరికి నిరసనగా హనుమంతరావు రోడ్డుపై బైఠాయించి ఆవేదన వ్యక్తం చేశారు.

వర్షం కురుస్తుండగా ఆ జల్లులోనే తన నిరసనను వ్యక్తం చేస్తూ రోడ్డుపై కూర్చున్నారు. తెరాస ప్రభుత్వం పోలీసులను ప్రలోభపెట్టి వారిని ఉపయోగించి తమ పబ్బం గడుపుకుందని హనుమంతరావు ఆరోపించారు. జల దీక్షకు అనుమతి లేకపోవడం వల్ల కాంగ్రెస్ నాయకులను పలుచోట్ల పోలీసులు ఆపుతున్నారు.

ఇదీ చూడండి : 'గాంధీలో జరుగుతున్న చికిత్సపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.