ETV Bharat / state

మంత్రుల పర్యటన రద్దు.. కలెక్టరేట్​లో బాధితులకు పరామర్శ..! - తెలంగాణ వార్తలు

లైంగిక బాధితులను పరామర్శించాల్సిన మంత్రుల పర్యటన రద్దయింది. గ్రామంలో పర్యటిస్తే గ్రామ ప్రతిష్ఠ దెబ్బతింటుందని భావించి... వారి పర్యటను రద్దు చేశారు. బాధితులను కలెక్టరేట్​కు పిలిపించి పరామర్శించారు.

ministers-visiting-cancel-for-some-issues-at-laxmidevipally-mandal-in-bhadradri-kothagudem
అక్కడ మంత్రుల పర్యటన రద్దు... బాధితులనే రమ్మన్నారు!
author img

By

Published : Dec 30, 2020, 1:42 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో మంత్రులు సత్యవతి రాఠోడ్, పువ్వాడ అజయ్ సందర్శించాల్సిన పర్యటన రద్దయింది. ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించిన బాధితులను మంత్రులు పరామర్శించాల్సి ఉంది. కానీ మంత్రుల పర్యటన వల్ల ఆ గ్రామ ప్రతిష్ఠ దెబ్బ తింటుందని భావించి... వారి పర్యటనను రద్దు చేసుకున్నారు.

బాధితులను కలెక్టరేట్​కు రప్పించి పరామర్శించారు. మంత్రుల పర్యటనకు ముందు రోజు నుంచే గ్రామాల్లో నానా హంగామాతో వేదికను ఏర్పాటు చేయడాన్ని పలువురు విమర్శించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో మంత్రులు సత్యవతి రాఠోడ్, పువ్వాడ అజయ్ సందర్శించాల్సిన పర్యటన రద్దయింది. ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించిన బాధితులను మంత్రులు పరామర్శించాల్సి ఉంది. కానీ మంత్రుల పర్యటన వల్ల ఆ గ్రామ ప్రతిష్ఠ దెబ్బ తింటుందని భావించి... వారి పర్యటనను రద్దు చేసుకున్నారు.

బాధితులను కలెక్టరేట్​కు రప్పించి పరామర్శించారు. మంత్రుల పర్యటనకు ముందు రోజు నుంచే గ్రామాల్లో నానా హంగామాతో వేదికను ఏర్పాటు చేయడాన్ని పలువురు విమర్శించారు.

ఇదీ చదవండి: నిరసనల్లో నారీభేరి- వెనక్కి తగ్గని మహిళా రైతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.