ETV Bharat / state

నిరాడంబరం... భద్రాద్రి రాములోరి కల్యాణోత్సవం

author img

By

Published : Apr 2, 2020, 11:28 AM IST

Updated : Apr 2, 2020, 2:17 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సీతారాముల కల్యాణోత్సవానికి మంత్రులు ఇంద్రకరణ్​రెడ్డి, పువ్వాడ అజయ్​ హాజరయ్యారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

ministers participated sriramanavami celebrations in in bhadrachalam
రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్​కుమార్​ హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. నిత్యకల్యాణ మండపంలో అత్యంత నిరాడంబరంగా రామయ్య కల్యాణం జరుగుతోంది.

కరోనా ప్రభావంతో కేవలం 40 మంది ముఖ్యులు, వైదిక పెద్దలు, అర్చకుల సమక్షంలో వేడుకలు జరుగుతున్నాయి.

రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

ఇవీచూడండి: నేడే భద్రాద్రి రామయ్య కల్యాణం.. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షణ

నిరాడంబరం... భద్రాద్రి రాములోరి కల్యాణోత్సవం

భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్​కుమార్​ హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. నిత్యకల్యాణ మండపంలో అత్యంత నిరాడంబరంగా రామయ్య కల్యాణం జరుగుతోంది.

కరోనా ప్రభావంతో కేవలం 40 మంది ముఖ్యులు, వైదిక పెద్దలు, అర్చకుల సమక్షంలో వేడుకలు జరుగుతున్నాయి.

రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

ఇవీచూడండి: నేడే భద్రాద్రి రామయ్య కల్యాణం.. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షణ

Last Updated : Apr 2, 2020, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.