ETV Bharat / state

మావోయిస్టుల కాల్పుల్లో జవాను మృతి

author img

By

Published : Aug 14, 2020, 9:37 PM IST

చత్తీస్​గఢ్​ దంతేవాడ జిల్లాలోని భద్రతా బలగాల క్యాంపు సమీపంలో మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ జవాను మృతి చెందగా... మరో జవానుకు గాయాలయ్యాయి.

jawan died in mavoist firing in chattisgarh
మావోయిస్టుల కాల్పుల్లో జవాను మృతి

చత్తీస్​గఢ్​ దంతేవాడ జిల్లాలోని డీటీ కొండూ భద్రత బలగాల క్యాంపు సమీపంలో ఇద్దరు జవాన్లపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దుశ్యంత్ (45) అనే జవాన్ మృతి చెందగా... దినేష్ బోస్లే అనే జవానుకు గాయాలయ్యాయి. గాయాలైన జవాన్​ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

చత్తీస్​గఢ్​ దంతేవాడ జిల్లాలోని డీటీ కొండూ భద్రత బలగాల క్యాంపు సమీపంలో ఇద్దరు జవాన్లపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దుశ్యంత్ (45) అనే జవాన్ మృతి చెందగా... దినేష్ బోస్లే అనే జవానుకు గాయాలయ్యాయి. గాయాలైన జవాన్​ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చూడండి: కుమారుడిని హత్య చేయించిన తల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.