ETV Bharat / state

సింగరేణిలో హరితహారం కార్యక్రమం - HARITHA HARAM AT SINGARENI

మణుగూరు ఏరియాలోని సింగరేణి ఓపెన్​ కాస్ట్​-4 గని డంప్​యార్డ్​పై హరితహారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు, కలెక్టర్​ రంజిత్​ కుమార్​ షైనీ పాల్గొన్నారు.

సింగరేణిలో హరితహారం కార్యక్రమంలో రేగా
author img

By

Published : Jul 25, 2019, 11:40 AM IST

హరిత హారంలో సింగరేణి పెద్ద పాత్ర పోషించటం సంతోషించదగ్గ విషయమని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియాలోని సింగరేణి ఓపెన్ కాస్ట్-4 గని డంప్​యార్డ్​పై హరితహారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్ రంజిత్ కుమార్ షైనీ, సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్ పాల్గొని మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం పెరిగిందని పేర్కొన్నారు.

సింగరేణిలో హరితహారం కార్యక్రమంలో రేగా

ఇవీ చూడండి: కారు... తుపాకీ... 3కోట్ల రూపాయలు... ఓ హైజాక్ కథ

హరిత హారంలో సింగరేణి పెద్ద పాత్ర పోషించటం సంతోషించదగ్గ విషయమని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియాలోని సింగరేణి ఓపెన్ కాస్ట్-4 గని డంప్​యార్డ్​పై హరితహారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలెక్టర్ రంజిత్ కుమార్ షైనీ, సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్ పాల్గొని మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం పెరిగిందని పేర్కొన్నారు.

సింగరేణిలో హరితహారం కార్యక్రమంలో రేగా

ఇవీ చూడండి: కారు... తుపాకీ... 3కోట్ల రూపాయలు... ఓ హైజాక్ కథ

Intro:హరిత హారంలో సింగరేణి పెద్ద పాత్ర పోషించటం సంతోషకరంBody:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మణుగూరు
హరిత హారంలో సింగరేణి పెద్ద పాత్ర పోషించడం సంతోషించదగ్గ విషయం అని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. మణుగూరు ఏరియా లోని సింగరేణి ఓపెన్ కాస్ట్ 4 గని డంప్ యార్డ్ పై హరితహారం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు ,జిల్లా కలెక్టర్ రంజిత్ కుమార్ షైనీ, సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్ పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని తెలిపారు .కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం పెరిగిందని పేర్కొన్నారు.Conclusion:అనంతరం జిల్లా కలెక్టర్ రంజిత్ కుమార్ షేని మాట్లాడుతూ సింగరేణి ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి గణనీయంగా జరుగుతుందని హరిత హారంలో సింగరేణి పాత్ర మరింత పెరగాలని ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ భవేశ్ మిశ్రా, జీఎం జకం రమేష్ తదితరులు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.