ETV Bharat / state

భద్రాచలం వద్ద 41 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

author img

By

Published : Sep 2, 2020, 10:18 AM IST

Updated : Sep 2, 2020, 10:45 AM IST

ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తున్నందున భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. బుధవారం ఉదయం 8 గంటలకు 41 అడుగులకు చేరింది.

godavari water level at bhadrachalam
భద్రాచలం వద్ద 41 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం 9 గంటలకు 35.7 అడుగులుగా ఉన్న నీటిమట్టం.. బుధవారం ఉదయం 10 గంటలకు 41 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తున్నందున భద్రాచలంలో ఇంకా గోదావరి నీటిమట్టం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

గోదావరి పరివాహక ప్రాంతాల్లో... స్నానాలు చేసేందుకు, చేపలు పట్టేందుకు ఎవరూ వెళ్లవద్దని కలెక్టర్.. ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం 9 గంటలకు 35.7 అడుగులుగా ఉన్న నీటిమట్టం.. బుధవారం ఉదయం 10 గంటలకు 41 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తున్నందున భద్రాచలంలో ఇంకా గోదావరి నీటిమట్టం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

గోదావరి పరివాహక ప్రాంతాల్లో... స్నానాలు చేసేందుకు, చేపలు పట్టేందుకు ఎవరూ వెళ్లవద్దని కలెక్టర్.. ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు.

ఇవీచూడండి: క్రమంగా పెరుగుతోన్న గోదారి నీటిమట్టం

Last Updated : Sep 2, 2020, 10:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.