ETV Bharat / state

'సింగరేణికి లాభాలు వచ్చినా... కార్మికులకు నిరాశే' - kengarla mallaiah about singareni

సింగరేణి సంస్థకు లాభాలు వచ్చినా... బోనస్‌ ఆశించిన స్థాయిలో ప్రకటించలేదని బీఎంఎస్‌ నాయకుడు కెంగర్ల మల్లయ్య ఆరోపించారు. ఎగుమతులు కాలేదన్న కారణంతో కార్మికులను తీవ్రంగా నిరాశపరిచిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జరిగిన సమావేశంలో భాగంగా అన్నారు.

bms leaders kengarla mallaiah comments on singareni
'సింగరేణికి లాభాలు వచ్చినా... బోనస్‌ ప్రకటించలేదు'
author img

By

Published : Oct 15, 2020, 1:06 PM IST

సింగరేణి సంస్థకు లాభాలు అధికంగా వచ్చినా... కార్మికులకు ఊహించిన విధంగా బోనస్‌ ప్రకటించలేదని బీఎంఎస్ నాయకుడు కెంగర్ల మల్లయ్య ఆరోపించారు. బొగ్గు ఉత్పత్తికి రవాణాకు సంబంధం లేదని గుర్తు చేశారు. ఎగుమతులు కాలేదన్న నెపంతో శ్రామికులను నిరాశపరిచిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జరిగిన సమావేశంలో అన్నారు.

సింగరేణి సంస్థ కార్మికులకు 35 శాతం బోనస్ ఇస్తారని ఆశిస్తే... కేవలం 28 శాతం మాత్రమే ఇచ్చి కార్మికులను తీవ్ర నిరాశకు గురి చేసిందని అన్నారు.

సింగరేణి సంస్థకు లాభాలు అధికంగా వచ్చినా... కార్మికులకు ఊహించిన విధంగా బోనస్‌ ప్రకటించలేదని బీఎంఎస్ నాయకుడు కెంగర్ల మల్లయ్య ఆరోపించారు. బొగ్గు ఉత్పత్తికి రవాణాకు సంబంధం లేదని గుర్తు చేశారు. ఎగుమతులు కాలేదన్న నెపంతో శ్రామికులను నిరాశపరిచిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జరిగిన సమావేశంలో అన్నారు.

సింగరేణి సంస్థ కార్మికులకు 35 శాతం బోనస్ ఇస్తారని ఆశిస్తే... కేవలం 28 శాతం మాత్రమే ఇచ్చి కార్మికులను తీవ్ర నిరాశకు గురి చేసిందని అన్నారు.

ఇదీ చదవండి: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనదారుల అవస్థలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.