ETV Bharat / state

గోటి తలంబ్రాలతో భద్రాద్రి రామయ్య సన్నిధికి పాదయాత్ర

సీతారాముల కల్యాణానికి భక్తులు గోటి తలంబ్రాలతో పినపాక నుంచి పాదయాత్రగా వచ్చారు. దారి పొడవునా శ్రీరామనామస్మరణ చేస్తూ.. కోలాటాలతో సందడి చేశారు.

author img

By

Published : Mar 20, 2019, 10:40 PM IST

గోటి తలంబ్రాలతో భద్రాద్రికి పాదయాత్ర

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకకు చెందిన భక్తులు గోటి తలంబ్రాలతో భద్రాద్రి రామయ్య సన్నిధికి పాదయాత్రగా తరలి వచ్చారు. మండలానికి చెందిన కొందరు భక్తులు తయారు చేసిన గోటి తలంబ్రాలు పట్టుకుని బుధవారం మణుగూరులో పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పిల్లలు కోలాటం ఆడుతూ.. నృత్యాలు చేస్తూ సందడి చేశారు. దారి పొడవునా శ్రీరామ నామస్మరణతో రహదారులు మార్మోగాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకకు చెందిన భక్తులు గోటి తలంబ్రాలతో భద్రాద్రి రామయ్య సన్నిధికి పాదయాత్రగా తరలి వచ్చారు. మండలానికి చెందిన కొందరు భక్తులు తయారు చేసిన గోటి తలంబ్రాలు పట్టుకుని బుధవారం మణుగూరులో పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పిల్లలు కోలాటం ఆడుతూ.. నృత్యాలు చేస్తూ సందడి చేశారు. దారి పొడవునా శ్రీరామ నామస్మరణతో రహదారులు మార్మోగాయి.

ఇదీ చదవండి:నూతన జంటపై నోట్ల వర్షం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.