ETV Bharat / state

మళ్లీ సీఎంగా జగన్​  గెలిస్తే వస్తా: పేర్ని నాని

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని దర్శించుకన్నారు. ఆంధ్ర ముఖ్యమంత్రిగా జగన్​ మోహన్​ రెడ్డి గెలిస్తే ఆలయానికి వస్తానని మొక్కకున్నట్లు ఆయన తెలిపారు.

author img

By

Published : Nov 26, 2019, 1:53 PM IST

మళ్లీ సీఎంగా జగన్​  గెలిస్తే వస్తా: పేర్ని నాని
మళ్లీ సీఎంగా జగన్​  గెలిస్తే వస్తా: పేర్ని నాని
మళ్లీ సీఎంగా జగన్​ గెలిస్తే వస్తా: పేర్ని నాని
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామిని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రామయ్య దర్శనానికి వచ్చిన మంత్రికి ఆలయ అర్చకులు, వేద పండితులు పూల మాల వేసి స్వాగతం పలికారు. స్వామివారి ప్రతిమను మంత్రికి అందించారు.

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గెలిస్తే భద్రాచలం దేవస్థానంకు వస్తానని మొక్కు కున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి పేర్ని నాని తెలిపారు. తర్వాత ఎన్నికల్లో కూడా జగన్​ గెలిస్తే మళ్లీ స్వామి వారిని దర్శించుకుంటానని పేర్కొన్నారు.

ఇవీ చూడండి: డిపోలకు వస్తున్న కార్మికులు... అడ్డుకుంటున్న పోలీసులు..

మళ్లీ సీఎంగా జగన్​ గెలిస్తే వస్తా: పేర్ని నాని
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామిని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రామయ్య దర్శనానికి వచ్చిన మంత్రికి ఆలయ అర్చకులు, వేద పండితులు పూల మాల వేసి స్వాగతం పలికారు. స్వామివారి ప్రతిమను మంత్రికి అందించారు.

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గెలిస్తే భద్రాచలం దేవస్థానంకు వస్తానని మొక్కు కున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి పేర్ని నాని తెలిపారు. తర్వాత ఎన్నికల్లో కూడా జగన్​ గెలిస్తే మళ్లీ స్వామి వారిని దర్శించుకుంటానని పేర్కొన్నారు.

ఇవీ చూడండి: డిపోలకు వస్తున్న కార్మికులు... అడ్డుకుంటున్న పోలీసులు..

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.