ETV Bharat / state

ఇల్లందులో ఒకేసారి పదికారు అద్దాల ధ్వంసం.. కారణమేంటి?

author img

By

Published : Oct 22, 2020, 3:43 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని పలుచోట్ల 10 కార్ల అద్దాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. నిందితులను పట్టుకుని వెంటనే శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.

కార్ల అద్దాలు ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు
కార్ల అద్దాలు ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని పలుచోట్ల 10 కార్ల అద్దాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గతంలోనూ ఇటువంటి ఘటనలు జరిగాయని కానీ... ఇప్పుడు ఆకతాయిలు ఏకంగా 10 కార్ల అద్దాలు ధ్వంసం చేయడం చర్చనీయాంశంగా మారింది.

కార్ల అద్దాలు ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు
కార్ల అద్దాలు ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు
కార్ల అద్దాలు ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు
కార్ల అద్దాలు ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు
కార్ల అద్దాలు ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు
కార్ల అద్దాలు ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు

పురపాలక ప్రజాప్రతినిధులకు, పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. పురపాలక ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకొని.. నిందితులను పట్టుకుని వెంటనే శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.

కార్ల అద్దాలు ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు
కార్ల అద్దాలు ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు
కార్ల అద్దాలు ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు
కార్ల అద్దాలు ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు
కార్ల అద్దాలు ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు
కార్ల అద్దాలు ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు

ఇదీ చూడండి: బాలుడి కిడ్నాప్ దృశ్యాలు.. ఇదిగో లైవ్ వీడియో..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని పలుచోట్ల 10 కార్ల అద్దాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గతంలోనూ ఇటువంటి ఘటనలు జరిగాయని కానీ... ఇప్పుడు ఆకతాయిలు ఏకంగా 10 కార్ల అద్దాలు ధ్వంసం చేయడం చర్చనీయాంశంగా మారింది.

కార్ల అద్దాలు ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు
కార్ల అద్దాలు ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు
కార్ల అద్దాలు ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు
కార్ల అద్దాలు ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు
కార్ల అద్దాలు ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు
కార్ల అద్దాలు ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు

పురపాలక ప్రజాప్రతినిధులకు, పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. పురపాలక ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకొని.. నిందితులను పట్టుకుని వెంటనే శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.

కార్ల అద్దాలు ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు
కార్ల అద్దాలు ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు
కార్ల అద్దాలు ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు
కార్ల అద్దాలు ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు
కార్ల అద్దాలు ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు
కార్ల అద్దాలు ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు

ఇదీ చూడండి: బాలుడి కిడ్నాప్ దృశ్యాలు.. ఇదిగో లైవ్ వీడియో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.