ETV Bharat / state

ఘనంగా ఆదివాసీ దినోత్సవం

author img

By

Published : Aug 8, 2020, 9:53 PM IST

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి టీ పంచాయతీ శాంతినగర్ లో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకున్నారు. ఆ సంఘం జిల్లా కార్యదర్శి పూసం సచిన్ జెండా ఆవిష్కరణ చేశారు.

ఆదివాసీ దినోత్సవం
ఆదివాసీ దినోత్సవం

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం సాగులో ఉన్న పోడు భూములకు హక్కు పత్రాలను అందించాలని ఆదివాసీ గిరిజన సంఘం కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు.ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి టీ పంచాయతీ శాంతినగర్ లో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం సాగులో ఉన్న పోడు భూములకు హక్కు పత్రాలను అందించాలని ఆదివాసీ గిరిజన సంఘం కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు.ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి టీ పంచాయతీ శాంతినగర్ లో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.