ETV Bharat / state

కొత్త రెవెన్యూ చట్టంతో లాభమేమి లేదు: ఆదివాసీలు

author img

By

Published : Sep 14, 2020, 4:32 PM IST

ఆదిలాబాద్​లో ఆదివాసీలు పోరుబాటపట్టారు. తాము సాగుచేస్తున్న పోడుభూములకు, సీలింగ్‌, అసైన్డ్‌భూములకు పట్టాలు ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టారు.

Tribals protest at  Adilabad Collectorate
కొత్త రెవెన్యూ చట్టంతో లాభమేమి లేదు: ఆదివాసీలు

తాము సాగుచేస్తున్న పోడుభూములకు, సీలింగ్‌, అసైన్డ్‌భూములకు పట్టాలు ఇవ్వాలంటూ ఆదివాసీలు పోరుబాటపట్టారు. ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ఆదివాసీ కొలాం సేవా సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

కొత్త రెవెన్యూ చట్టంతో తమకు నష్టం తప్పా... లాభం జరగదని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కొడప సోనేరావు పేర్కొన్నారు. చట్టంలో సవరణలు చేసి కాస్తులో ఉన్నవారికీ సర్వహక్కులు లభించేలా చూడాలని డిమాండ్‌చేశారు.

తాము సాగుచేస్తున్న పోడుభూములకు, సీలింగ్‌, అసైన్డ్‌భూములకు పట్టాలు ఇవ్వాలంటూ ఆదివాసీలు పోరుబాటపట్టారు. ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ఆదివాసీ కొలాం సేవా సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

కొత్త రెవెన్యూ చట్టంతో తమకు నష్టం తప్పా... లాభం జరగదని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కొడప సోనేరావు పేర్కొన్నారు. చట్టంలో సవరణలు చేసి కాస్తులో ఉన్నవారికీ సర్వహక్కులు లభించేలా చూడాలని డిమాండ్‌చేశారు.

ఇదీ చూడండి: పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు పూర్తయ్యేలా ఏర్పాట్లు: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.