ETV Bharat / state

పంచాయితీ కోసం పోలింగ్​ బహిష్కరణ

ప్రత్యేక గ్రామ పంచాయితీ ఏర్పాటు చేయాలని ఆదిలాబాద్​ జిల్లాలోని రాంజీగూడ, నేరడిగొండ(కె)ప్రజలు ప్రాదేశిక ఎన్నికల పోలింగ్​ను బహిష్కరించారు. తమకు హామీ ఇస్తేనే ఓటు వేస్తామని చెబుతున్నారు.

author img

By

Published : May 14, 2019, 4:51 PM IST

నిరసన తెలుపుతున్న ప్రజలు

ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలోని మారుమూల అటవీ గ్రామాలైన రాంజీగూడ, నేరడిగొండ(కె)లో ప్రజలు పోలింగ్​ బహిష్కరించారు. గ్రామ పంచాయితీ ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. ఇటీవల ముగిసిన పార్లమెంట్​, సర్పంచ్​ ఎన్నికలను కూడా ఈ రెండు ఊళ్లు ఓటు వేయాలేదు. మూడోసారి ప్రాదేశిక ఎన్నికల్లోనూ ఓటువేయలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు కీలకమని ప్రచారం చేసే అధికారులు... కనీసం ఆ గ్రామస్థుల ఆవేదనను పరిగణలోకి తీసుకోవడంలేదు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు....

పంచాయితీ కోసం పోలింగ్​ బహిష్కరణ

ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలోని మారుమూల అటవీ గ్రామాలైన రాంజీగూడ, నేరడిగొండ(కె)లో ప్రజలు పోలింగ్​ బహిష్కరించారు. గ్రామ పంచాయితీ ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. ఇటీవల ముగిసిన పార్లమెంట్​, సర్పంచ్​ ఎన్నికలను కూడా ఈ రెండు ఊళ్లు ఓటు వేయాలేదు. మూడోసారి ప్రాదేశిక ఎన్నికల్లోనూ ఓటువేయలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు కీలకమని ప్రచారం చేసే అధికారులు... కనీసం ఆ గ్రామస్థుల ఆవేదనను పరిగణలోకి తీసుకోవడంలేదు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు....

పంచాయితీ కోసం పోలింగ్​ బహిష్కరణ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.