ETV Bharat / state

పింఛను పొందని బాధితుల కోసం పెన్షన్ అదాలత్

పింఛను పొందని బాధితులు తమ సమస్యలు విన్నవించుకునేందుకు వీలుగా ఆదిలాబాద్​ జడ్పీ సమావేశ మందిరంలో పెన్షన్​ అదాలత్​ కార్యక్రమం నిర్వహించారు.

author img

By

Published : Aug 23, 2019, 5:17 PM IST

పింఛను పొందని బాధితుల కోసం పెన్షన్ అదాలత్
పింఛను పొందని బాధితుల కోసం పెన్షన్ అదాలత్

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరక ఆదిలాబాద్​ జిల్లాలో పదవీ విరమణ పొంది పింఛను రాని వారికోసం పెన్షన్​ అదాలత్​ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బాధితులు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఇందులో ట్రెజరీ శాఖ డీడీ నాగరాజు, డీఆర్​ఓ నట్​రాజ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

పింఛను పొందని బాధితుల కోసం పెన్షన్ అదాలత్

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరక ఆదిలాబాద్​ జిల్లాలో పదవీ విరమణ పొంది పింఛను రాని వారికోసం పెన్షన్​ అదాలత్​ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బాధితులు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఇందులో ట్రెజరీ శాఖ డీడీ నాగరాజు, డీఆర్​ఓ నట్​రాజ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Intro:TG_ADB_05_23_PENSION_ADALAT_TS10029
ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
---------------------------------------------------------------------
(): ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పెన్షన్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో పెన్షన్ పొందని బాధితులు ఈ కార్యక్రమానికి హాజరై తమ సమస్యలను చెప్పుకున్నారు. పదవి విరమణ పొంది పెన్షన్ పొందని వారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా లోక్ అదాలత్ నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ట్రెజరీ శాఖ డిడి నాగరాజు పేర్కొన్నారు. డిఆర్ఓ నట్రాజ్, ఆయాశాఖ అధికారులు పాల్గొన్నారు...vsss



Body:4


Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.