ETV Bharat / state

'ప్రజలకు నాణ్యమైన సేవలందించండి' - NPDCL CMD GOPALRAO MEETING WITH OFFICERS IN ADHILABAD

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా విద్యుత్​ అధికారులతో ఎన్పీడీసీఎల్​ సీఎండీ గోపాల్​రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని అధికారులకు గోపాల్​రావు సూచించారు.

NPDCL CMD GOPALRAO MEETING WITH OFFICERS IN ADHILABAD
author img

By

Published : Oct 23, 2019, 5:27 PM IST

ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ గోపాల్​రావు ఆదిలాబాద్ కలెక్టరేట్​లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు నాణ్యమైన సేవలందించాలని అధికారులకు సూచించారు. విద్యుత్ అంతరాయంపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. సమావేశంలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల ఎస్ఈలు, డీఈ, ఏఈలు పాల్గొన్నారు.

'ప్రజలకు నాణ్యమైన సేవలందించండి'

ఇవీచూడండి: వాతావరణశాఖ హెచ్చరిక... నాలుగు రోజులపాటు వర్ష సూచన

ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ గోపాల్​రావు ఆదిలాబాద్ కలెక్టరేట్​లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు నాణ్యమైన సేవలందించాలని అధికారులకు సూచించారు. విద్యుత్ అంతరాయంపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. సమావేశంలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల ఎస్ఈలు, డీఈ, ఏఈలు పాల్గొన్నారు.

'ప్రజలకు నాణ్యమైన సేవలందించండి'

ఇవీచూడండి: వాతావరణశాఖ హెచ్చరిక... నాలుగు రోజులపాటు వర్ష సూచన

Intro:TG_ADB_06_23_TRANCO_CMD_TS10029


Body:4


Conclusion:8

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.