ETV Bharat / state

విదేశీ విద్యకు రూ.20 లక్షల ఆర్థిక సాయం: జోగు రామన్న - Adilabad district latest news

విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించేందుకు పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 లక్షల ఆర్థిక సాయం చేస్తోందని... ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. జిల్లా కేంద్రంలోని సంజయ్‌నగర్‌లో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు.

MLA Jogu Ramanna inaugurated the kgbv building in Adilabad district
విదేశీ విద్యకు రూ.20 లక్షల ఆర్థిక సాయం: జోగు రామన్న
author img

By

Published : Feb 27, 2021, 5:51 PM IST

రాష్ట్రంలో కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగానే కేజీబీవీలకు రూపకల్పన జరుగుతోందని... ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఎన్నికల ముందు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సంజయ్‌నగర్‌లో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు.

విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సాయం చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. నిరుపేద విద్యార్థుల చదువులకు ఎటువంటి ఆటంకం లేకుండా చూసే విధంగా తెరాస సర్కారు ముందుకు వెళుతోందని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగానే కేజీబీవీలకు రూపకల్పన జరుగుతోందని... ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఎన్నికల ముందు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సంజయ్‌నగర్‌లో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు.

విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సాయం చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. నిరుపేద విద్యార్థుల చదువులకు ఎటువంటి ఆటంకం లేకుండా చూసే విధంగా తెరాస సర్కారు ముందుకు వెళుతోందని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: వామన్‌రావు కుటుంబానికి కాంగ్రెస్ నేతల పరామర్శ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.