ETV Bharat / state

ఆదిలాబాద్​లో జనసేన, స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్

లోక్​సభ ఎన్నికలకు నేటితో నామినేషన్లు ముగిశాయి. ఆదిలాబాద్​ పార్లమెంట్​ స్థానానికి ఒక స్వతంత్ర అభ్యర్థి నామపత్రాలు దాఖలు చేశారు.

author img

By

Published : Mar 25, 2019, 5:31 PM IST

జనసేన, స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్
జనసేన, స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్
ఆదిలాబాద్​ లోక్​సభ స్థానానికి జనసేన పార్టీ తరఫున ఇచ్చోడకు చెందిన జేఎన్టీయూ విద్యార్థి నరేందర్​ నాయక్​ నామినేషన్​ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బేలా మండలం దుబ్బగూడకు చెందిన ఆదివాసీ నేత కుముర రమేశ్​ నామినేషన్​ వేశారు. రిటర్నింగ్​ అధికారి దివ్య దేవరాజన్​కు నామపత్రాలు అందజేశారు.

జనసేన, స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్
ఆదిలాబాద్​ లోక్​సభ స్థానానికి జనసేన పార్టీ తరఫున ఇచ్చోడకు చెందిన జేఎన్టీయూ విద్యార్థి నరేందర్​ నాయక్​ నామినేషన్​ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బేలా మండలం దుబ్బగూడకు చెందిన ఆదివాసీ నేత కుముర రమేశ్​ నామినేషన్​ వేశారు. రిటర్నింగ్​ అధికారి దివ్య దేవరాజన్​కు నామపత్రాలు అందజేశారు.

Intro:tg_adb_14_25_mp_ind_nominations_av_c5
ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్
----------------------------------------------------------------------
(): ఆదిలాబాద్ లోకసభ స్థానానికి పవన్ కళ్యాన్ జనసేన పార్టీ తరపున ఇచ్చోడ కు చెందిన జేఎన్టీయూ విద్యార్ధి నరేందర్ నాయక్ నామపత్రం దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బేలా మండలం దుబ్బగూడ కు చెందిన ఆదివాసీ నేత కుముర రమేష్ నామపత్రం రిటర్నింగ్ అధికారి దివ్య కు అందజేశారు...... vssss



Body:4


Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.