ETV Bharat / state

వలస కార్మికులను సొంతవాహనంలో తరలించిన జడ్పీ ఛైర్మన్​ - సొంత వాహనంలో కూలీలకు తరలించిన రాఠోడ్​ జనార్దన్​

హైదరాబాద్​ నుంచి ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్​ మీదుగా మధ్యప్రదేశ్​కు కాలినడకన వెళ్తున్న వలస కూలీలకు జడ్పీ ఛైర్మన్​ ఆపన్న హస్తం అందించారు. ఆదిలాబాద్​ వరకు తన సొంత వాహనంతో తరలించారు. మధ్యప్రదేశ్​ వెళ్లేలా కృషిచేస్తామని హామీ ఇచ్చారు.

adilabad zp chairman rathode janardhan help migrant workers
వలస కార్మికులను సొంతవాహనంలో తరలించిన జడ్పీ ఛైర్మన్​
author img

By

Published : Apr 19, 2020, 11:31 PM IST

హైదరాబాద్​ నుంచి మధ్యప్రదేశ్​కు కాలినడకన వెళ్తున్న వలస కూలీలకు ఆదిలాబాద్​ జడ్పీ ఛైర్మన్​ ఆపన్నహస్తం అందించారు.

హైదరాబాద్​ నుంచి వలస కూలీలు ఉట్నూర్ మీదుగా నడిచివెళ్తూ జడ్పీ ఛైర్మన్​ రాఠోడ్​ జనార్దన్​ కంటపడ్డారు. కూలీలతో మాట్లాడిన ఛైర్మన్​ తన సొంత వాహనంలోనే ఉట్నూర్​ నుంచి ఆదిలాబాద్​కు తరలించారు. అక్కడి నుంచి మధ్యప్రదేశ్​ వెళ్లేలా కృషిచేస్తామని హామీ ఇచ్చారు.

హైదరాబాద్​ నుంచి మధ్యప్రదేశ్​కు కాలినడకన వెళ్తున్న వలస కూలీలకు ఆదిలాబాద్​ జడ్పీ ఛైర్మన్​ ఆపన్నహస్తం అందించారు.

హైదరాబాద్​ నుంచి వలస కూలీలు ఉట్నూర్ మీదుగా నడిచివెళ్తూ జడ్పీ ఛైర్మన్​ రాఠోడ్​ జనార్దన్​ కంటపడ్డారు. కూలీలతో మాట్లాడిన ఛైర్మన్​ తన సొంత వాహనంలోనే ఉట్నూర్​ నుంచి ఆదిలాబాద్​కు తరలించారు. అక్కడి నుంచి మధ్యప్రదేశ్​ వెళ్లేలా కృషిచేస్తామని హామీ ఇచ్చారు.

ఇవీచూడండి: సహాయం చేస్తున్న సైబర్ సైన్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.