ETV Bharat / state

కరోనాపై పోరుకు రైతన్న చేయూత.. కలెక్టర్​కు చెక్కు

కరోనాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషికి సామాన్య రైతు చేయూతనందించాడు. రూ.50 చెక్కును పాలనాధికారి శ్రీదేవసేనకు అందించాడు ఆదిలాబాద్​ మండలం లాండసాంగ్వికి చెందిన అన్నదాత మోర హన్మాండ్లు.

author img

By

Published : Mar 25, 2020, 7:55 PM IST

adilabad farmer
కరోనాపై పోరాటం: 50 వేల విరాళం ఇచ్చిన సన్నకారు రైతు

అతనో సాధారణ రైతు. కరోనా చేస్తున్న విజృంభణ గురించి తెలుసుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. బాధితులకు ఏ రకంగానైనా సాయం చేయాలని తలచాడు. చేయాలన్న తపన.. చేసేందుకు డబ్బులున్నా.. ఎలా చేయాలో తోచలేదు. ఈటీవీ- ఈటీవీ భారత్​ ద్వారా పాలనాధికారి శ్రీదేవసేనకు రూ. 50వేల చెక్కును అందించాడు. అతనే ఆదిలాబాద్​ మండలం లాండసాంగ్వికి చెందిన మోర హన్మాండ్లు.

చిన్న సన్నకారు రైతుకు కరోనాపై పోరుకు సాయం చేయాలని ఎందుకు అనిపించింది.. అతనిలో ఆ స్ఫూర్తి నింపిందెవరు వంటి వివరాలు ఆ రైతన్న మాట్లల్లోనే..

కరోనాపై పోరాటం: 50 వేల విరాళం ఇచ్చిన సన్నకారు రైతు

ఇవీచూడండి: కరోనాపై యుద్ధం... రంగంలోకి మంత్రి కేటీఆర్

అతనో సాధారణ రైతు. కరోనా చేస్తున్న విజృంభణ గురించి తెలుసుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. బాధితులకు ఏ రకంగానైనా సాయం చేయాలని తలచాడు. చేయాలన్న తపన.. చేసేందుకు డబ్బులున్నా.. ఎలా చేయాలో తోచలేదు. ఈటీవీ- ఈటీవీ భారత్​ ద్వారా పాలనాధికారి శ్రీదేవసేనకు రూ. 50వేల చెక్కును అందించాడు. అతనే ఆదిలాబాద్​ మండలం లాండసాంగ్వికి చెందిన మోర హన్మాండ్లు.

చిన్న సన్నకారు రైతుకు కరోనాపై పోరుకు సాయం చేయాలని ఎందుకు అనిపించింది.. అతనిలో ఆ స్ఫూర్తి నింపిందెవరు వంటి వివరాలు ఆ రైతన్న మాట్లల్లోనే..

కరోనాపై పోరాటం: 50 వేల విరాళం ఇచ్చిన సన్నకారు రైతు

ఇవీచూడండి: కరోనాపై యుద్ధం... రంగంలోకి మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.