ETV Bharat / sports

టోక్యో ఒలింపిక్స్‌పై ప్రధాని సమీక్ష - కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు వార్తలు

టోక్యోలో ఒలింపిక్స్‌లో పాల్గొనే దేశీయ అథ్లెట్ల సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. దిల్లీలో జరిగిన మరో కార్యక్రమంలో.. భారత అథ్లెట్ల ఒలింపిక్ యూనిఫామ్‌ను కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు ఆవిష్కరించారు.

modi
ప్రధాని
author img

By

Published : Jun 3, 2021, 4:49 PM IST

వచ్చే ఏడాది టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్‌కు దేశీయ అథ్లెట్ల సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. అథ్లెట్లను అన్ని విధాలుగా ప్రోత్సహించాలని ప్రధాని సూచించినట్లు కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.

olympics
భారత అథ్లెట్ల ఒలింపిక్ యూనిఫామ్‌ను ఆవిష్కరిస్తున్న కిరణ్ రిజిజు
olympics
భారత అథ్లెట్ల ఒలింపిక్ యూనిఫామ్‌
rijiju
యూనిఫామ్‌ ఆవిష్కరణలో మాట్లాడుతున్న క్రీడల మంత్రి కిరణ్ రిజిజు

అలాగే.. భారత అథ్లెట్ల ఒలింపిక్ యూనిఫామ్‌ను కిరణ్ రిజిజు ఆవిష్కరించారు.

ఇవీ చదవండి: 'ఒలింపిక్స్​ జరుగుతాయి.. వదంతులు నమ్మొద్దు'

'2025-26 వరకు ఖేలో ఇండియా పథకం పొడిగింపు'

వచ్చే ఏడాది టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్‌కు దేశీయ అథ్లెట్ల సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. అథ్లెట్లను అన్ని విధాలుగా ప్రోత్సహించాలని ప్రధాని సూచించినట్లు కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.

olympics
భారత అథ్లెట్ల ఒలింపిక్ యూనిఫామ్‌ను ఆవిష్కరిస్తున్న కిరణ్ రిజిజు
olympics
భారత అథ్లెట్ల ఒలింపిక్ యూనిఫామ్‌
rijiju
యూనిఫామ్‌ ఆవిష్కరణలో మాట్లాడుతున్న క్రీడల మంత్రి కిరణ్ రిజిజు

అలాగే.. భారత అథ్లెట్ల ఒలింపిక్ యూనిఫామ్‌ను కిరణ్ రిజిజు ఆవిష్కరించారు.

ఇవీ చదవండి: 'ఒలింపిక్స్​ జరుగుతాయి.. వదంతులు నమ్మొద్దు'

'2025-26 వరకు ఖేలో ఇండియా పథకం పొడిగింపు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.