వచ్చే ఏడాది టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్కు దేశీయ అథ్లెట్ల సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. అథ్లెట్లను అన్ని విధాలుగా ప్రోత్సహించాలని ప్రధాని సూచించినట్లు కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
![olympics](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12001942_1067_12001942_1622717850248.png)
![olympics](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12001942_111.jpg)
![rijiju](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12001942_11.jpg)
అలాగే.. భారత అథ్లెట్ల ఒలింపిక్ యూనిఫామ్ను కిరణ్ రిజిజు ఆవిష్కరించారు.
ఇవీ చదవండి: 'ఒలింపిక్స్ జరుగుతాయి.. వదంతులు నమ్మొద్దు'