హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లర్ సుశీల్ కుమార్కు 6 రోజుల పోలీసు కస్టడీ విధించింది దిల్లీ కోర్టు. పోలీసులు 12 రోజుల కస్టడీని కోరగా నిరాకరించిన కోర్టు.. ఆరు రోజులే ఇచ్చింది.
సుశీల్పై బలమైన ఆరోపణలు ఉన్నాయంటూ మృతుడు సాగర్ తండ్రి అశోక్ ఆరోపించారు. చట్టంపై పూర్తి నమ్మకముందని.. కఠిన శిక్ష విధించాలంటూ కోర్టును కోరారు.
ఇదీ చదవండి: 'సుశీల్.. ఎందుకిలా చేశావ్?'