ETV Bharat / sports

భారత్-ఆసీస్ మూడో టెస్టుకు ప్రత్యామ్నాయ వేదిక

author img

By

Published : Dec 24, 2020, 4:39 PM IST

Updated : Dec 24, 2020, 5:15 PM IST

సిడ్నీలో కరోనా వ్యాప్తి కొనసాగుతుండడం వల్ల భారత్​-ఆస్ట్రేలియా మూడో టెస్టు నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో సిడ్నీలో కుదరకపోతే.. మెల్​బోర్న్​లో నిర్వహిస్తామని ఆసీస్ బోర్డు తెలిపింది.

Melbourne "ready" to host back-to-back Tests as CA meets to discuss SCG fate
మెల్​బోర్న్​ వేదికగా మూడో టెస్టు!

టీమ్​ఇండియాతో మూడో టెస్టు నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో క్రికెట్​ ఆస్ట్రేలియా గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. సిడ్నీకి ప్రత్యామ్నాయంగా మెల్​బోర్న్​లో జరుపుతామని ప్రకటించింది. ఒకవేళ సిడ్నీలో కరోనా ఉద్ధృతి తగ్గితే తిరిగి అక్కడే నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఈ నెల 26న బాక్సింగ్​ డే టెస్టు ప్రారంభం కానుంది.

అయితే వేదికను మార్చేందుకు క్వీన్స్​లాండ్​ ప్రభుత్వం అనుమతిస్తుందో లేదో అనే విషయమై సందేహాలు ఉన్నాయి. దీనిపై క్వీన్స్​లాండ్​ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. జనవరి 7 నుంచి మూడో టెస్టు జరగనుంది. గబ్బా వేదికగా నాలుగో టెస్టును నిర్వహిస్తామని సీఏ ఇప్పటికే ప్రకటించింది.

టీమ్​ఇండియాతో మూడో టెస్టు నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో క్రికెట్​ ఆస్ట్రేలియా గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. సిడ్నీకి ప్రత్యామ్నాయంగా మెల్​బోర్న్​లో జరుపుతామని ప్రకటించింది. ఒకవేళ సిడ్నీలో కరోనా ఉద్ధృతి తగ్గితే తిరిగి అక్కడే నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఈ నెల 26న బాక్సింగ్​ డే టెస్టు ప్రారంభం కానుంది.

అయితే వేదికను మార్చేందుకు క్వీన్స్​లాండ్​ ప్రభుత్వం అనుమతిస్తుందో లేదో అనే విషయమై సందేహాలు ఉన్నాయి. దీనిపై క్వీన్స్​లాండ్​ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. జనవరి 7 నుంచి మూడో టెస్టు జరగనుంది. గబ్బా వేదికగా నాలుగో టెస్టును నిర్వహిస్తామని సీఏ ఇప్పటికే ప్రకటించింది.

ఇదీ చూడండి:లీగ్​లో ఆడుతున్న క్రికెటర్లకు హెయిర్​ కట్ కష్టమే!

Last Updated : Dec 24, 2020, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.