ETV Bharat / sports

ఇంగ్లాండ్ టెస్ట్​: క్రీజులో హిట్​మ్యాన్.. రాహుల్

author img

By

Published : Aug 4, 2021, 11:50 PM IST

Updated : Aug 5, 2021, 12:49 AM IST

భారత్​-ఇంగ్లాండ్​ తొలి టెస్టులో తొలిరోజు తొలి ఇన్నింగ్స్​ను వికెట్లు నష్టపోకుండా ముగించింది. ఆట ముగిసే సమయానికి కోహ్లీ​సేన 21 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

england
ఇంగ్లాండ్ టెస్ట్​

భారత్-ఇంగ్లాండ్​ల తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 21 పరుగులు చేసింది. రోహిత్( 9), రాహుల్‌ (9) పరుగులతో క్రీజులో ఉన్నారు.భారత్‌ ఇంకా 162 పరుగులు వెనకబడి ఉంది.

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లాండ్​ తడబడింది. తొలి ఇన్నింగ్స్​లో కేవలం 183 పరుగులకే ఆలౌటైంది. టీమ్ఇండియా బౌలర్లలో బుమ్రా 4, షమి 3, శార్దుల్​ ఠాకుర్​ 2, సిరాజ్ ఓ వికెట్ పడగొట్టారు. 64 పరుగులు చేసిన కెప్టెన్ జో రూట్​ ఇంగ్లాండ్​ ఇన్నింగ్స్​లో టాప్​ స్కోరర్.

భారత్-ఇంగ్లాండ్​ల తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 21 పరుగులు చేసింది. రోహిత్( 9), రాహుల్‌ (9) పరుగులతో క్రీజులో ఉన్నారు.భారత్‌ ఇంకా 162 పరుగులు వెనకబడి ఉంది.

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లాండ్​ తడబడింది. తొలి ఇన్నింగ్స్​లో కేవలం 183 పరుగులకే ఆలౌటైంది. టీమ్ఇండియా బౌలర్లలో బుమ్రా 4, షమి 3, శార్దుల్​ ఠాకుర్​ 2, సిరాజ్ ఓ వికెట్ పడగొట్టారు. 64 పరుగులు చేసిన కెప్టెన్ జో రూట్​ ఇంగ్లాండ్​ ఇన్నింగ్స్​లో టాప్​ స్కోరర్.

ఇవీ చదవండి:

Last Updated : Aug 5, 2021, 12:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.