ETV Bharat / sports

గ్లౌజ్​ దుమారంపై ధోనికి వీరేంద్రుడి సలహా - భారత మాజీ క్రికెటర్​ వీరేంద్రసింగ్​ సెహ్వాగ్

గ్లౌజ్​పై బలిదాన్​ గుర్తు వాడకంపై ధోనికి సలహా ఇచ్చాడు భారత మాజీ క్రికెటర్​ వీరేంద్ర​ సెహ్వాగ్​. ఐసీసీ నిబంధనను అతిక్రమించకుండా ఆ గుర్తును ఉపయోగించే మార్గాన్ని సూచించాడు. అంతేకాకుండా ప్రత్యక్షంగా మ్యాచ్​ చూసే భారత క్రికెట్​ అభిమానులకూ ఓ సూచన చేశాడు.

'ధోని బలిదాన్​ బ్యాడ్జ్​ ఇలా పెట్టుకో... ఐసీసీ అడ్డుచెప్పదు'
author img

By

Published : Jun 9, 2019, 6:47 AM IST

Updated : Jun 9, 2019, 8:37 AM IST

దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో భారత వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్​ ధోని గ్లౌజులపై సైనిక అధికారిక చిహ్నం 'బలిదాన్‌' ఉండడం పట్ల ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీనిపై చాలా మంది మాజీ ఆటగాళ్లు, క్రికెట్​ బోర్డు అధికారులు, ప్రముఖులు స్పందించారు. అయితే తాజాగా ధోనికి టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్​ ఓ వినూత్న సలహా చెప్పాడు. ఈ విధంగా చేస్తే ఐసీసీ ఆ లోగో ధరించకుండా అడ్డుకోలేదని సూచించాడు.

" బలిదాన్​ బ్యాడ్జ్​ వాడటాన్ని ఐసీసీ ఒప్పుకోలేదు కదా.. అయితే ఇలా ప్రయత్నించు. బ్యాటుపై రెండు లోగోలను బ్యాట్స్​మెన్​ అతికించుకునే అవకాశం ఉంది. అందులో ఒక లోగో రూపంలో బలిదాన్​ చిహ్నాన్ని వాడు. గ్లౌజులపై ఆ చిహ్నాం ఉంటే తప్పు కాని బ్యాటుపై కాదు. గ్లౌజులపై కాకుండా బలిదాన్​ గుర్తును బ్యాట్​పై వాడేందుకు రాతపూర్వకంగా అనుమతి తీసుకో. దానికి ఐసీసీ కచ్చితంగా అనుమతి ఇస్తుంది. ఎందుకంటే బ్యాటుపై తయారీ సంస్థ సహా మరో లోగో ఆటగాడికి సంబంధించినది వాడుకోవచ్చు".
-- సెహ్వాగ్​, భారత మాజీ క్రికెటర్​

sehwag great suggestion to dhoni for using balidhan badge
సొంత గుర్తుతో సెహ్వాగ్​ బ్యాట్​లు

గతంలోనూ సెహ్వాగ్​ ఎస్​ఐఎస్​జే.ఇన్​ (సెహ్వాగ్​ అంతర్జాతీయ పాఠశాల) పేరును ఇలాగే బ్యాటుపై ముద్రించుకున్నాడు. దీనికి ఐసీసీ అనుమతి ఇచ్చింది. దానిని చాలా మ్యాచ్​ల్లో ఉపయోగించినట్లు ధోనికి సూచించాడు సెహ్వాగ్​. అంతేకాకుండా బలిదాన్​ బ్యాడ్జితో మ్యాచ్​ వీక్షించాలని భారత ప్రజలను కోరాడు.

"భారత సైనికులంటే నాకే కాదు... ధోనికి, దేశ ప్రజలకు చాలా అభిమానం. అయితే వాళ్లని మనం గౌరవించాలంటే బలిదాన్​ బ్యాడ్జ్​తో మ్యాచ్​ వీక్షించాలి. ఆ గుర్తును ఫొటో తీయండి. మీ నిరనసను వీడియోలుగా తీసి సోషల్​ మీడియాలో నన్ను లేదా ధోనిని ట్యాగ్​ చేసి పోస్ట్​ చేయండి. నేను మీ భావోద్వేగాలను రీట్వీట్​, లైక్​, షేర్​ చేసేందుకు ప్రయత్నిస్తా" అని చెప్పుకొచ్చాడు సెహ్వాగ్​.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

జూన్​ 9న ఆసీస్​తో జరగనున్న మ్యాచ్​లో భారత్​ గెలుస్తుందని ఆశాభవం వ్యక్తం చేశాడు వీరూ. ధోనీ 'మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్'​ గెలుస్తాడని జోస్యం చెప్పాడు.

ఇవీ చూడండి:

ధోనీ గ్లౌజు​లపై బలిదాన్​ గుర్తు తొలగించాలి: ఐసీసీ

దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో భారత వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్​ ధోని గ్లౌజులపై సైనిక అధికారిక చిహ్నం 'బలిదాన్‌' ఉండడం పట్ల ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీనిపై చాలా మంది మాజీ ఆటగాళ్లు, క్రికెట్​ బోర్డు అధికారులు, ప్రముఖులు స్పందించారు. అయితే తాజాగా ధోనికి టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్​ ఓ వినూత్న సలహా చెప్పాడు. ఈ విధంగా చేస్తే ఐసీసీ ఆ లోగో ధరించకుండా అడ్డుకోలేదని సూచించాడు.

" బలిదాన్​ బ్యాడ్జ్​ వాడటాన్ని ఐసీసీ ఒప్పుకోలేదు కదా.. అయితే ఇలా ప్రయత్నించు. బ్యాటుపై రెండు లోగోలను బ్యాట్స్​మెన్​ అతికించుకునే అవకాశం ఉంది. అందులో ఒక లోగో రూపంలో బలిదాన్​ చిహ్నాన్ని వాడు. గ్లౌజులపై ఆ చిహ్నాం ఉంటే తప్పు కాని బ్యాటుపై కాదు. గ్లౌజులపై కాకుండా బలిదాన్​ గుర్తును బ్యాట్​పై వాడేందుకు రాతపూర్వకంగా అనుమతి తీసుకో. దానికి ఐసీసీ కచ్చితంగా అనుమతి ఇస్తుంది. ఎందుకంటే బ్యాటుపై తయారీ సంస్థ సహా మరో లోగో ఆటగాడికి సంబంధించినది వాడుకోవచ్చు".
-- సెహ్వాగ్​, భారత మాజీ క్రికెటర్​

sehwag great suggestion to dhoni for using balidhan badge
సొంత గుర్తుతో సెహ్వాగ్​ బ్యాట్​లు

గతంలోనూ సెహ్వాగ్​ ఎస్​ఐఎస్​జే.ఇన్​ (సెహ్వాగ్​ అంతర్జాతీయ పాఠశాల) పేరును ఇలాగే బ్యాటుపై ముద్రించుకున్నాడు. దీనికి ఐసీసీ అనుమతి ఇచ్చింది. దానిని చాలా మ్యాచ్​ల్లో ఉపయోగించినట్లు ధోనికి సూచించాడు సెహ్వాగ్​. అంతేకాకుండా బలిదాన్​ బ్యాడ్జితో మ్యాచ్​ వీక్షించాలని భారత ప్రజలను కోరాడు.

"భారత సైనికులంటే నాకే కాదు... ధోనికి, దేశ ప్రజలకు చాలా అభిమానం. అయితే వాళ్లని మనం గౌరవించాలంటే బలిదాన్​ బ్యాడ్జ్​తో మ్యాచ్​ వీక్షించాలి. ఆ గుర్తును ఫొటో తీయండి. మీ నిరనసను వీడియోలుగా తీసి సోషల్​ మీడియాలో నన్ను లేదా ధోనిని ట్యాగ్​ చేసి పోస్ట్​ చేయండి. నేను మీ భావోద్వేగాలను రీట్వీట్​, లైక్​, షేర్​ చేసేందుకు ప్రయత్నిస్తా" అని చెప్పుకొచ్చాడు సెహ్వాగ్​.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

జూన్​ 9న ఆసీస్​తో జరగనున్న మ్యాచ్​లో భారత్​ గెలుస్తుందని ఆశాభవం వ్యక్తం చేశాడు వీరూ. ధోనీ 'మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్'​ గెలుస్తాడని జోస్యం చెప్పాడు.

ఇవీ చూడండి:

ధోనీ గ్లౌజు​లపై బలిదాన్​ గుర్తు తొలగించాలి: ఐసీసీ

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
PRIME MINISTER'S MEDIA OFFICE HANDOUT - AP CLIENTS ONLY
Baghdad - 8 June 2019
++MUTE AS INCOMING++
1. Various of German Foreign Minister Heiko Maas meeting Iraqi Prime Minister Adel Abdul-Mahdi
STORYLINE:
German Foreign Minister Heiko Maas held talks in Baghdad with Iraqi Prime Minister Adel Abdul-Mahdi on Saturday.
Maas arrived in Iraq earlier in the day as part of a wider trip to the Middle East aimed at de-escalating tensions between Iran and the United States.
In his talks with the Iraqi leader, Mass was also expected to discuss regional investment.
Iraq is seeking tens of billions of dollars in foreign investment to rebuild its infrastructure and boost gas, oil, and electricity production, after 17 years of war.
==========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jun 9, 2019, 8:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.