ETV Bharat / sports

దక్షిణాఫ్రికాxఆస్ట్రేలియా: కంగారూ జట్టు బ్యాటింగ్ ​

author img

By

Published : Mar 5, 2020, 2:08 PM IST

మహిళల టీ20 ప్రపంచకప్​ రెండో సెమీఫైనల్​ ప్రారంభమైంది. ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచిన సఫారీలు బౌలింగ్​ ఎంచుకున్నారు.

Women's T20 World Cup Semifinal
సెమీఫైనల్లో టాస్​ గెలిచిన దక్షిణాఫ్రికా... ఆస్ట్రేలియా బ్యాటింగ్​

ఆస్ట్రేలియాలోని సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో.. సెమీఫైనల్-2 ప్రారంభమైంది. వరుణుడు శాంతించడం వల్ల దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మ్యాచ్​కు అడ్డంకులు తొలగిపోయాయి. టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న సఫారీలు... ప్రత్యర్థి ఆసీస్​కు బ్యాటింగ్​ అప్పగించింది. ఇందులో గెలిచిన జట్టు ఆదివారం భారత్​తో ఫైనల్లో తలపడనుంది.

ఇదే మైదానంలో భారత్​-ఇంగ్లాండ్​ మధ్య జరగాల్సిన తొలి సెమీఫైనల్​.. వర్షం కారణంగా రద్దయింది. ఫలితంగా గ్రూప్‌-ఏలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటం వల్ల ఫైనల్​కు చేరింది మహిళల భారత జట్టు.

ఆస్ట్రేలియాలోని సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో.. సెమీఫైనల్-2 ప్రారంభమైంది. వరుణుడు శాంతించడం వల్ల దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మ్యాచ్​కు అడ్డంకులు తొలగిపోయాయి. టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న సఫారీలు... ప్రత్యర్థి ఆసీస్​కు బ్యాటింగ్​ అప్పగించింది. ఇందులో గెలిచిన జట్టు ఆదివారం భారత్​తో ఫైనల్లో తలపడనుంది.

ఇదే మైదానంలో భారత్​-ఇంగ్లాండ్​ మధ్య జరగాల్సిన తొలి సెమీఫైనల్​.. వర్షం కారణంగా రద్దయింది. ఫలితంగా గ్రూప్‌-ఏలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటం వల్ల ఫైనల్​కు చేరింది మహిళల భారత జట్టు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.