ETV Bharat / sports

'విజయ్​ హజారే'లో ముంబయి కెప్టెన్​గా అయ్యర్​

author img

By

Published : Feb 10, 2021, 6:14 PM IST

Updated : Feb 10, 2021, 6:51 PM IST

విజయ్​ హజారే ట్రోఫీలో భాగంగా ఈ సీజన్​లో తమ జట్లకు ఎంపిక చేసిన ఆటగాళ్ల వివరాలను ప్రకటించాయి ముంబయి, బరోడా. ముంబయికు సారథిగా శ్రేయస్​ అయ్యర్​ నియమితుడవ్వగా.. బరోడాకు కృనాల్​ పాండ్యా కెప్టెన్​గా వ్యవహరిస్తున్నాడు.

shreyas
శ్రేయస్​

విజయ్​ హజారే ట్రోఫీలో భాగంగా ఈ సీజన్​కు తమ జట్టు సారథిని ప్రకటించింది ముంబయి. మిడిల్​ ఆర్డర్​ బ్యాట్స్​మన్​ శ్రేయస్​ అయ్యర్​కు కెప్టెన్​ పగ్గాలు అప్పజెప్పింది. వైస్​కెప్టెన్​గా పృథ్వీ షాను నియమించింది. 22మంది ఆటగాళ్లు ఉన్న ఈ జట్టులో యశస్వి జైస్వాల్​, సూర్యకుమార్​ యాదవ్​, తుషార్‌ దేశ్‌పాండేతో పాటు పలువురు ఆటగాళ్లు ఉన్నారు.

జట్టు: శ్రేయస్​ అయ్యర్​(సారథి), పృథ్వీ షా(వైస్​కెప్టెన్​), సూర్యకుమార్​ యాదవ్​, యశస్వీ జైస్వాల్​, అఖిల్​ హర్​వాద్కర్​, సర్ఫరాజ్​ ఖాన్​, చిన్మయి సుతార్​, ఆదిత్య తారె, హార్దిక్​ తామోర్​, శివమ్​ దూబె, ఆకాశ్​ పర్కార్​, అతిఫ్​ అత్తర్​వాలా, షామ్స్​ ములాని, అథ్వారా అన్కోలేకర్​, సైరాజ్​ పాటిల్​, సుజిత్​ నాయక్​, తానుష్​ కొటియన్​, ప్రశాంత్​ సోలంకి, ధవల్ కులకర్ణి, తుషార్​ దేశ్​పాండే, సిద్ధార్థ్​ రౌత్​, మోహిత్​ అవస్థీ.

బరోడా జట్టుకు కూడా తమ జట్టు ఆటగాళ్ల పేర్లను ప్రకటించింది. కృనాల్​ పాండ్యాను సారథిగా ఎంపిక చేసింది. కేథర్​ దేవ్​ధర్​ను​ వైస్​కెప్టెన్​గా నియమించింది. ఈ విషయాన్ని బరోడా క్రికెట్​ అసోసియేషన్​ సెక్రటరీ అజిత్​ లెలె తెలిపారు.

జట్టు: కృనాల్​ పాండ్య(సారథి), కేధర్​ దేవ్​ధర్​(వైస్​కెప్టెన్​), ప్రత్యూష్​ కుమార్​, విష్ణు సోలంకి, అభిమన్యుసింగ్ రాజ్​పుత్​, స్మిత్​ పటేల్​, నినంద్​ రథ్వా, అకటిత్​ శెట్​, కార్తిక్​, లుక్మణ్​ మెరివాలా, బాబాసఫీ పఠాన్​, ధృవ్​ పటేల్​, భార్గవ్​ భట్​, భాను పనియా, చింతాల్​ గాంధీ, పర్త్​ కోహ్లీ, జ్యోస్నిల్​ సింగ్​, మితేష్​ పటేల్​, సోబ్​ సోపారియా, శివాలిక్​ శర్మ, ప్రదీవ్​ యాదవ్​, ప్రతీక్​.

ఫిబ్రవరి 20 నుంచి మార్చి 14వరకు జరగనున్న ఈ టోర్నీ సూరత్​, ఇందోర్​, బెంగళూరు, జైపుర్​, కోల్​కతా, చెన్నైలో జరగనుంది. ఈ టోర్నీలో పాల్గొనే జట్లను ఎలైట్​ ఏ, బీ, సీ, డీ, ప్లేట్​ గ్రూప్​గా విభజించారు. ఓక్కో గ్రూప్​లోని జట్లు తమ మ్యాచులను సదరు ప్రాంతాల్లో ఆడనున్నాయి. ఇందులో భాగంగా ఎలైట్​ డీలో ఉన్న ముంబయి జట్టు తన మ్యాచులను జైపుర్​లో.. బరోడా సూరత్​లో ఆడనున్నాయి.

ఇదీ చూడండి: భారత పిచ్​లపై రూట్​ పరుగుల దాహం తీరనిది

విజయ్​ హజారే ట్రోఫీలో భాగంగా ఈ సీజన్​కు తమ జట్టు సారథిని ప్రకటించింది ముంబయి. మిడిల్​ ఆర్డర్​ బ్యాట్స్​మన్​ శ్రేయస్​ అయ్యర్​కు కెప్టెన్​ పగ్గాలు అప్పజెప్పింది. వైస్​కెప్టెన్​గా పృథ్వీ షాను నియమించింది. 22మంది ఆటగాళ్లు ఉన్న ఈ జట్టులో యశస్వి జైస్వాల్​, సూర్యకుమార్​ యాదవ్​, తుషార్‌ దేశ్‌పాండేతో పాటు పలువురు ఆటగాళ్లు ఉన్నారు.

జట్టు: శ్రేయస్​ అయ్యర్​(సారథి), పృథ్వీ షా(వైస్​కెప్టెన్​), సూర్యకుమార్​ యాదవ్​, యశస్వీ జైస్వాల్​, అఖిల్​ హర్​వాద్కర్​, సర్ఫరాజ్​ ఖాన్​, చిన్మయి సుతార్​, ఆదిత్య తారె, హార్దిక్​ తామోర్​, శివమ్​ దూబె, ఆకాశ్​ పర్కార్​, అతిఫ్​ అత్తర్​వాలా, షామ్స్​ ములాని, అథ్వారా అన్కోలేకర్​, సైరాజ్​ పాటిల్​, సుజిత్​ నాయక్​, తానుష్​ కొటియన్​, ప్రశాంత్​ సోలంకి, ధవల్ కులకర్ణి, తుషార్​ దేశ్​పాండే, సిద్ధార్థ్​ రౌత్​, మోహిత్​ అవస్థీ.

బరోడా జట్టుకు కూడా తమ జట్టు ఆటగాళ్ల పేర్లను ప్రకటించింది. కృనాల్​ పాండ్యాను సారథిగా ఎంపిక చేసింది. కేథర్​ దేవ్​ధర్​ను​ వైస్​కెప్టెన్​గా నియమించింది. ఈ విషయాన్ని బరోడా క్రికెట్​ అసోసియేషన్​ సెక్రటరీ అజిత్​ లెలె తెలిపారు.

జట్టు: కృనాల్​ పాండ్య(సారథి), కేధర్​ దేవ్​ధర్​(వైస్​కెప్టెన్​), ప్రత్యూష్​ కుమార్​, విష్ణు సోలంకి, అభిమన్యుసింగ్ రాజ్​పుత్​, స్మిత్​ పటేల్​, నినంద్​ రథ్వా, అకటిత్​ శెట్​, కార్తిక్​, లుక్మణ్​ మెరివాలా, బాబాసఫీ పఠాన్​, ధృవ్​ పటేల్​, భార్గవ్​ భట్​, భాను పనియా, చింతాల్​ గాంధీ, పర్త్​ కోహ్లీ, జ్యోస్నిల్​ సింగ్​, మితేష్​ పటేల్​, సోబ్​ సోపారియా, శివాలిక్​ శర్మ, ప్రదీవ్​ యాదవ్​, ప్రతీక్​.

ఫిబ్రవరి 20 నుంచి మార్చి 14వరకు జరగనున్న ఈ టోర్నీ సూరత్​, ఇందోర్​, బెంగళూరు, జైపుర్​, కోల్​కతా, చెన్నైలో జరగనుంది. ఈ టోర్నీలో పాల్గొనే జట్లను ఎలైట్​ ఏ, బీ, సీ, డీ, ప్లేట్​ గ్రూప్​గా విభజించారు. ఓక్కో గ్రూప్​లోని జట్లు తమ మ్యాచులను సదరు ప్రాంతాల్లో ఆడనున్నాయి. ఇందులో భాగంగా ఎలైట్​ డీలో ఉన్న ముంబయి జట్టు తన మ్యాచులను జైపుర్​లో.. బరోడా సూరత్​లో ఆడనున్నాయి.

ఇదీ చూడండి: భారత పిచ్​లపై రూట్​ పరుగుల దాహం తీరనిది

Last Updated : Feb 10, 2021, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.