ETV Bharat / sports

కోహ్లీ-అనుష్క ఇంట్లో పనోళ్లే ఉండరట! - సెలెక్టర్​ శరణ్​​దీప్​ సింగ్​

ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ స్థానంలో ఉన్న కోహ్లీ ఓ వైపు.. నటిగా, నిర్మాతగా బాలీవుడ్​ చిత్రాల్లో రాణిస్తున్న అనుష్క శర్మ మరోవైపు.. అలాంటి ఈ దంపతుల నివాసంలో పనోళ్లే ఉండరంటే నమ్ముతారా? కానీ అది నిజమని చెబుతున్నాడు మాజీ ఆటగాడు శరణ్​దీప్​ సింగ్​. ఇంటికి వచ్చిన అతిథులకు స్వయంగా వారిద్దరే వడ్డిస్తారని ఆయన తెలిపాడు.

There're no servants at Virat Kohli's home, says former selector Sarandeep Singh
కోహ్లీ-అనుష్క ఇంట్లో పనోళ్లే ఉండరట!
author img

By

Published : Feb 22, 2021, 7:01 AM IST

విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మల ఇంట్లో పని మనుషులెవరూ ఉండరని, అతిథులకు స్వయంగా వాళ్లే భోజనం వడ్డిస్తారని అంటున్నాడు మాజీ సెలక్టర్‌ శరణ్‌దీప్‌ సింగ్‌.

"మైదానం బయట కోహ్లీ వ్యక్తిత్వం విభిన్నంగా ఉంటుంది. తన భార్య అనుష్కతో కలిసి ఉండే ఇంట్లో అసలు పనోళ్లే ఉండరు. అతిథులకు అతను, తన భార్య భోజనం వడ్డిస్తారు. అతను మనతోనే కూర్చుని మాట్లాడతాడు. మనతోనే కలిసి బయటకు విందుకు వస్తాడు. మిగతా ఆటగాళ్లందరికీ కోహ్లీ అంటే ఎంతో గౌరవం. అతను ఎంతో ఎత్తుకు ఎదిగిన చాలా సాధారణంగా ఉంటాడు" అని శరణ్‌ చెప్పాడు.

విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మల ఇంట్లో పని మనుషులెవరూ ఉండరని, అతిథులకు స్వయంగా వాళ్లే భోజనం వడ్డిస్తారని అంటున్నాడు మాజీ సెలక్టర్‌ శరణ్‌దీప్‌ సింగ్‌.

"మైదానం బయట కోహ్లీ వ్యక్తిత్వం విభిన్నంగా ఉంటుంది. తన భార్య అనుష్కతో కలిసి ఉండే ఇంట్లో అసలు పనోళ్లే ఉండరు. అతిథులకు అతను, తన భార్య భోజనం వడ్డిస్తారు. అతను మనతోనే కూర్చుని మాట్లాడతాడు. మనతోనే కలిసి బయటకు విందుకు వస్తాడు. మిగతా ఆటగాళ్లందరికీ కోహ్లీ అంటే ఎంతో గౌరవం. అతను ఎంతో ఎత్తుకు ఎదిగిన చాలా సాధారణంగా ఉంటాడు" అని శరణ్‌ చెప్పాడు.

ఇదీ చూడండి: పింక్​ టెస్టు కోసం నెట్స్​లో శ్రమిస్తున్న కోహ్లీ సేన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.